భార్యతో నాలుగు గోడల మధ్య జరిగే శృంగారం విషయంలో కూడా వికృతంగా అలోచించి.. పశువాంఛ తీర్చాలని పట్టబడుతూ.. అసహజరీతీలో సుఖం కావాలని కోరుతున్న శాడిస్టులా వ్యవహరిస్తున్న ఓ వైద్యుడిపై స్వయంగా ఆయన భార్యే ఫిర్యాదు చేసింది. అశ్లీల చిత్రాలు చూడమని పట్టుబడటంతో పాటు ఆ తరువాత అలాగే తనతో కూడా శృంగారంలో పాల్గోనాలని తన భర్త డాక్టర్ మంజునాథ్ తనను వేధిస్తున్నాడని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని దేవణగెరె పట్టణంలో జరిగింది.
కాగా, నేరం జరిగిన పరిధి విద్యారణ్యపురలో వుండటంతో ఈ కేసును విద్యారణ్యపుర మహిళా పోలిస్ స్టేషన్ కు పోలీసులు బదిలీ చేశారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. దేవణగెరె పట్టణానికి చెందిన డాక్టర్ మంజునాథ్ (38) విద్యారణ్యపుర పట్టణానికి చెందిన మహిళను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే తన కన్నా ఏకంగా 15 సంవత్సరాలు తక్కువ వయస్సున్న యువతిని పెళ్లాడాడు. అయితే తన భర్త తనకన్నా పదిహేనేళ్ల పెద్దవాడు అడుటవల్లే.. లేక మరే ఇతర కారణాలో తెలియదు అమెకు భర్తంటే భయం ఏర్పాడిందని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో మూడేళ్లు కావస్తున్న వారికి పిల్లలు కలగలేదు.
దీంతో డాక్డరుగా అమెను గైనకాలజిస్టు వద్దకు తీసుకెళ్లాల్సిందిపోయి.. అశ్లీల చిత్రాలు చూడాలని బలవంతం చేయడం, ఆ తరువాత అదే తరహాలో రాత్రి శృంగారంలో పాల్గోనాలని బలవంతం చేస్తున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది చాలదన్నట్లు తనను వదిలించుకునే ఉద్దేశ్యం వుందో ఏమో తెలియదు కానీ తనను అదనపు కట్నం కూడా తీసుకురావాలని తన భర్త బలవంతం చేస్తున్నాడని అమె పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో పేర్కోంది. పుట్టింటికి వెళ్లిన అమె తన తల్లిదండ్రుల సాయంతో స్థానిక దేవణగెరె మహిళా పోలీసులకు భర్త మంజునాథపై ఫిర్యాదు చేసింది. కాగా ఈ ఫిర్యాదుపై మహిళా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more