చలికాలం ప్రారంభమైందంటేనే అక్కడి ప్రజల వెన్నులో వణుడు పుటుతుంది. అదీ వేకువ జాము నుంచి మొదలుకుని తెల్లవారు వరకు.. ఇక పరిస్థితలు మరింత దారుణంగా వుంటే ఉదయం పూటలు కూడా వాహనా చోదకులకు భయమే. అక్కడి పోగ మంచును చీల్చుకుని.. మరోలా చెప్పాలంటే అక్కడి వాహనాల కాల్యుష్యంతో ఏర్పడిన పోగమంచును చేధించుకుని తన సప్తఅశ్వ రధంపై లోక కళ్యాణం కోసం వచ్చేందుకు కూడా సూర్యడు కాస్ యోచిస్తానడంలో అతిశయోక్తి ఏమీలేదు. ఇందంతా ఉత్తర భారతాన్ని కమ్మెస్తున్న పొగ మంచు గురించే.
పక్కన మనిషి కూడా కనిపించనంత దట్టంగా పొగమంచు అలుముకోవడంతో పరిస్థితి అత్యంత దారునంగా వుంది. ఇప్పటికే అరోగ్యాల కోసం వాకింగ్, జాగింగ్ చేసే వాళ్లు తెల్లవారగానే రొడ్లపైకి వెళ్లవద్దని కూడా వైద్యులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్కడి పోగమంచు తీవ్రత ఎలా వుందో అన్నదానికి ఢిల్లీ – ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవే పై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. పొగమంచుతో రహదారి కనిపించలేదు. ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక.. ప్రమాదాలకు హైవే రోడ్డు నిలయంగా మారింది.
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 వాహనాలు ఒకదాని వెంట మరోకటి దట్టమైన పోగమంచును చేధించలేక ముదున్న వాహనాలను ఢీకొట్టాయి. వాహనాలను సమీపించే వరకు ముందున్న వాహనం కనిపించకపోవడంతో.. మరికొందరికైతే ఢీ కొట్టిన తరువాత కానీ అక్కడ వాహనముందన్న సంగతి కూడా తెలియని స్థితిలో పోగమంచు అలుముకుంది. వెంటనే ఆ వాహనాల్లోని ప్రయాణికులను కిందకి దించారు. వాహనం ఢీకొట్టగానే కిందకు దిగిన క్షతగాత్రులు వెంటనే పక్కకు పరుగులు తీస్తున్నారు.. లేదంటే వెనుక వచ్చే వాహనం ఢీకొన్ని మళ్లీ గాయపడే ప్రమాదముందని ముందువాహనదారులు హెచ్చరించడంతో ఇలా చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more