పట్టపగలు.. నడిరోడ్డుపై యువతులు వెళుతున్న ఆటోను అటకాయించి.. అడ్డుకోబోయిన డ్రైవర్ ను హెచ్చరికలు జారీ చేసి.. అటోలోని యువతులను వేధించిన ముగ్గురు అకతాయితీలకు అరదండాలు వేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో జరిగిన ఈ ఘటన పట్టపగలే యువతులకు హైదరాబాద్ నగరంలో రక్షణ కరువైందన్న సంకేతాలను ఇవ్వడంతో తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అకతాయిలీను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. క్రితం రోజు సాయంత్రం జైరా, బాను అనే ఇద్దరు యువతులు షాపింగ్ కోసం ఆటోలో బయలుదేరారు. ఇది గమనించిన అరుగురు అకతాయిలు వారిని వెంబడించారు. అటో మైలార్ దేవ్ పల్లి నుంచి అబిడ్స్ చేరుకునే సమయంలో రోడ్డు పక్కన అటోను నిలిపివేశారు. అడ్డుకోబోయిన అటోడ్రైవర్ ను బెదిరింపులకు గురి చేసి అక్కడి నుంచి పంపించివేశారు. అటోలోని ఇద్దరు యువతులతో ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారు. ఏకంగా జైరా అనే యువతిని అటోలోంచి బయటకు దాడి చేసేందుకు యత్నించారు. అయినా అమె ధైర్యంగా ప్రతిఘటించింది.
ఆకతాయిల్లో ఒకతను తనను పెళ్లి చేసుకోవాలని బలవంతపెడుతూ ఈ దుశ్చర్యకు ఒడిగట్టినట్టు తెలుస్తోంది. అమ్మాయికి తెలిసిన ఆకతాయే ఇలా ప్రవర్తించినట్టు సమాచారం. ఈ లోగా అకతాయిలతో అటోలోని అమ్మాయిలు ధైర్యంగానే ఎదుర్కోని పెద్దగా కేకలు వేస్తూ.. అరుస్తున్నడంతో అక్కడ జనం గుమ్మిగూడటాన్ని గమనించిన అకతాయిలు తమపై స్థానికులు దాడి చేస్తారనుకుని పారిపోయారని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనను తన సెల్ఫోన్లో చిత్రీకరించిన బాధిత యువతి మైలార్ దేవ్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు అకతాయిలు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more