అక్రమాలు వెలుగు చూడటం.. ఆదాయానికి మించి అస్తులు వుండటం.. సీనియర్లను పక్కన బెట్టి సీఎస్ పదవిని దక్కించుకున్న అరోపణలు రావడం.. అంతలలోనే తనను ఉన్నత పదవి నుంచి తప్పించడం.. అది చాలదన్నట్లు పోలీసులు తనను అరెస్టు చేస్తారన్న భయాందోళన కూడా తొడవ్వడంతో తమిళనాడు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావుకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చాతిలో నొప్పి రావడంతో ఆయనను చెన్నైలోని రామచంద్ర అస్పత్రికి తరలించారు. వైద్యలు పరీక్షలు నిర్వహించిన అనంతరం అయనకు అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రామ్మోహన్ రావు బందువులకు గుండెపోటు వచ్చిందని వైద్యులు కన్ఫాఫ్ చేసి చెప్పారు.
ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులను కూడబెట్టారన్న అరోఫణలతో పాటు అక్రమంగా కొత్త కరెన్సీ కలిగి వుండటంతో ఇటీవలే ఆదాయపన్ను శాఖ అధికారులు రామ్మోహన్రావు ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ దాడులు నిర్వహించి కోట్ల రూపాయల నగదు, భారీ ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద నుంచి 154 కోట్ల రూపాయలను, 167 కిలోల బంగారాన్ని కూడా అదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెహల్కా తెలిపింది. కాగా 154 కోట్లలో 38 కోట్ల రూపాయలు కొత్త రెండు వేల రూపాయల నోట్లేనని కూడా తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఆయన అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నయ్లోని పోరూరు రామచంద్ర ఆసుపత్రిలో అత్యవసరవార్డులో చికిత్స పొందుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more