ఒడిషాలో ఘోర ప్రమాదం.. లోయలో బస్సు పడి 21 మంది దుర్మరణం | Bus falls off bridge in Odisha at least 21 killed

Bus falls off bridge in odisha at least 21 killed

Bus falls off bridge in Odisha, Bus falls off bridge, Odisha Bus falls off incident, Bus falls off bridge

Bus falls off bridge in Odisha at least 21 killed.

50 అడుగుల లోయలో పడిన బస్సు... 21 మంది దుర్మరణం

Posted: 09/09/2016 01:22 PM IST
Bus falls off bridge in odisha at least 21 killed

ఒడిశా లో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేయిట్ బస్సు లోయలో పడిపోవటంతో 21 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో పాతిక మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

బౌధ్‌ జిల్లా నుంచి అంగుల్‌ జిల్లాకి సుమారు 50 నుంచి 60 మంది ప్రయాణికులతో బస్సు వెళుతుండగా అత్మాలిక్‌ ప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది. మనిత్రి వంతెనపై నుంచి బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా 50 అడుగుల లోయ‌లో ప‌డిపోయింది. క్షతగాత్రులను రెస్క్యూ సిబ్బంది బ‌య‌ట‌కు తీసి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.

ప్ర‌మాదంపై ఆ రాష్ట్రం సీఎఎం నవీన్‌ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయాల‌పాల‌యిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం పై దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Odisha  Bus falls off  bridge  21 killed  

Other Articles