శరద్ పవార్ కు ప్రధాని పదవరి రాకుండా ఆపింది ఎవరు? పీవి నరసింహారావుకి ఎందుకిచ్చారు? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అదినేత శరద్ పవార్ ఏం చెప్పినా సంచలనమే అవుతుంది. ఆయన తన అంతరంగాన్ని బహిర్గతం చేశారు. తన ఆత్మకద పుస్తకంలో తనకు ప్రధాని పదవి ఎలా దక్కకుండా పోయింది, పివి నరసింహారావు ఎలా ప్రధాని అయింది వివరించారు.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అదినేత శరద్ పవార్ ఏం చెప్పినా సంచలనమే అవుతుంది. ఆయన తన అంతరంగాన్ని బహిర్గతం చేశారు. తన ఆత్మకద పుస్తకంలో తనకు ప్రధాని పదవి ఎలా దక్కకుండా పోయింది, పివి నరసింహారావు ఎలా ప్రధాని అయింది వివరించారు. స్వతంత్ర భావాలు ఉన్నవారు ప్రధాని అవడడానికి సోనియా ఇష్టపడలేదని పవార్ అన్నారు.
Also Read: సోనియాతో మోదీ చాయ్ పే చర్చ
తాను కాంగ్రెస్ లో విపక్ష నేతగా ఉన్నప్పుడు సోనియా తనను చిన్నచూపు చూశారని శరద్ పవార్ అన్నారు. ఆర్.కె.ధావన్,ఫోతేదార్ వంటి వారు తాను ప్రధాని అయితే గాంధీ కుటుంబ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆమెకు చెప్పారంటున్నారు.వారి వాదనవైపే సోనియా మొగ్గు చూపారని ఆయన అన్నారు.అందుకే రిటైర్ మెంట్ తీసుకున్న పివి నరసింహా రావును ఎంపిక చేయించారని అన్నారు.విశేషం ఏమిటంటే పివి నరసింహారావుతో సైతం అప్పట్లో సోనియాగాందీ కి విబేధాలు వచ్చాయి.చివరికి ఆయన మరణిస్తే ఆయన భౌతిక కాయాన్ని సైతం ఎఐసిసి ఆఫీస్ లోపలకు తీసుకు రానివ్వలేదు.కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందో దగ్గర్నుంచి చూసిన పవార్ ఆత్మకథ ఇప్పుడు ఎంతోమందిని షాక్ కు గురిచేసింది. త్యాగమూర్తిగా కీర్తించబడాలని సోనియా ఏం ఆలోచించేవారో పవార్ లాంటి సీనియర్ నేతలు చెబుతూనే ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more