ఆసియా ఖండంలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కోసం మంగోలియాతో కలిసి పనిచేస్తానని భారత ప్రధాని నరేంద్రమోడీ ఉద్ఘాటించారు. మానవ సంబంధాలతోనే ఆర్థిక బంధాలు బలంగా మారుతాయన్నారు. మంగోలియా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ఆదేశ పార్లమెంట్ ఈ మేరకు ప్రసంగించారు. మంగోలియాలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందని, అదులోనూ భారత ప్రధానుల్లో ఈ దేశంలో లో పర్యటించిన తొలి ప్రధాని తాను కావడం గర్వంగానే వుందన్నారు. మంగోలియాతో సంబంధాలు మరింత బలోపేతమయ్యాయన్నారు.
ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కోసం ఐదు దశాబ్దాల కిత్రం మంగోలియాకు భారత్ మద్దతు పలికిన విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత యాక్ట్ ఈస్ట్ విధానంలో మంగోలియా అంతర్భాగమని వెల్లడించారు. భారత్ మంగోలియా దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని కొత్త పుంతలు తొక్కిద్దామని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా భారత వాణిజ్యాల నేపథ్యంలో మంగోళియాకు బిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యబాంధవ్యాలు మరింత బలపడతాయని చెప్పారు. మంగోళఇయా ఆర్థిక స్థోమత, ఇన్ ఫ్ఱాస్టక్చర్ వృద్దికి ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు.
అంతకు ముందు ప్రధాని నరేంద్రమోడీ మంగోలియాలో ఫిడేలును వాయించారు. తనలోని సంగీత విద్యాంసుడిని నిద్రలేపిన మోడీ.. తన మూడు దేశాల పర్యటనలో భాగంగా మంగోలియా సంప్రదాయ వాయిద్యంగా పేరొందిన మొరిన్ ఖుర్ ను చూడడగానే దానిని చేతిలోకి తీసుకుని సున్నితంగా వాయించారు. అచ్చంగా ఫిడేలు తరహాలో వుంటే ఈ వాయిధ్యం వాయించి అక్కడి ప్రధానితో తన ఆనందాన్ని పంచుకున్నారు మోడీ
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more