భార్యభర్తలు తమ దాంపత్య జీవితం నూరేళ్ల పాటు చల్లగా వుండాలని కోరుకోవడం సహజం. అయితే ఇద్దరి మద్య ఎన్ని మనస్పర్థలు వచ్చినా.. వారిలో వారే రాజీ పడి, జీవితాన్ని లాగిస్తుంటారు. అలా కాక కొందరు నిత్యం పోరాడుతూనే వుంటారు. వారు కూడ కోంత కాలం భార్యలకు దూరంగా వుండటం, లేదు భర్తలకు దూరంగా వుండటం చూస్తుంటాం. అయితే మరికోందరు ఇంకొంచె దూరం వెళ్లి విడాకులు తీసుకుంటారు. అయితే భార్యభర్తల మధ్య విడాకులు వరకు దారి తీస్తుందంటే అందుకు ఆర్థిక ఇబ్బందులు, లేక ఇద్దరి మద్య అవగాహాన వుండకపోవడమే కారణంగా నిలుస్తుంది. కానీ ఇలాంటి చిన్నపాటి అంశాన్ని తీసుకని తనకు భర్త నుంచి విడాకులు కావాలని కోరుకున్న భార్యలు అరుధు.
సహజంగా తన భార్య అందంగా లేదనో లేక మరేదో కారణం చెప్పి మగవాళ్లు భార్యల నుంచి విడాకులు తీసుకోవడం సహజం. కాని తన భర్త మర్మాంగం విషయంలో తలెత్తిన సమస్యతో.. తన నుంచి విడాకులు ఇప్పించాలని భార్యే కోర్టును కోరిన సందర్భంగా నైజీరియాలో చోటుచేసుకుంది. అయిషా దన్నుపవ అనే ముగ్గురు పిల్లల తల్లి తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో అలీ మైజీనారి అనే మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఆ తరువాత వారిద్దరూ ఒక్కటయ్యారు. ఈ క్రమంలో తన భర్త మర్మాంగం చాలా పెద్దదిగా వుందని, దానిని భరించలేమని, ఈ క్రమంలో అతనితో దాంపత్య సుఖాన్ని పొందలేనని అయిషా కోర్టును వేడుకుంది. తన భర్తతో మరోమారు శృంగారంలో పాల్గొన్న తరువాత ఆతని మర్మాంగమే చాలా పెద్దదని తెలిసి విడాకులు కావాలని నిర్థారించుకుంది ఆయిషా.
తన అసహనాన్ని, అవసరాన్ని దిగమిందుకునేందుకు తన తల్లి ఇచ్చిన నిద్రమాత్రలు తీసుకుని నిద్రలోకి జారుకున్నానని, అతనితో సంబోగంలో శృంగారానికి బదులు భరించలేని బాధ కలిగిందని అమె కోర్టును వివరించింది. అయితే వీరిద్దరి వివాహం జరిగి కేవలం వారం రోజులే అయ్యింది. దీంతో అలీ మైజినారి పరిస్థితి డోలాయమానంలో పడింది. చేసేది లేక నష్టపరిహారం పోందిన తరువాత అలి కూడా విడాకులకు అంగీకరించక తప్పలేదు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more