తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తన విశ్వరూపం చూపించారు. దీంతో తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకరరావు గుక్కపెట్టి ఏడ్చాడు! తెలంగాణ సీఎం కేసిఆర్ అనుకున్నది సాధిస్తాడని తెలుసు.. కానీ ఇలా …!! రాజకీయ నేతలను, ప్రజలను, రైతులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఒకేసారి ఏడిపాస్తాడని ..ఎవరికి తెలియదు.
ఆంధ్రనేతల పై పగతో.. తెలంగాణ నేతలకు, ప్రజలకు తీవ్రమైన కష్టాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ గురిచేస్తున్నాడు. ఆయన పాలన సాగించి 60 రోజులు నిండిన.. కేసిఆర్ లో ఎలాంటి మార్పులు రాలేదు. ఒక ఉద్యమ నేతగానే పాలన సాగిస్తున్నాడనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
కేసిఆర్ పై.. ఎవరు ఎక్కువుగా ఫోకస్ పెడతారో వారిపై ..కక్షకట్టి, పగ తీర్చుకోవటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కేసిఆర్ ఆవేశానికి రెండు మీడియా ఛానల్స్!! కట్టుకున్న ఇల్లు, తెలంగాణలో కనిపించకుండా పోయాయి. అయితే ఈరోజు తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు పై.. కేసిఆర్ దృష్టి సారించారు.
ముందుగా టిడిపి ఎర్రబెల్లి దయాకరరావు ఉన్న ఎస్కార్ట్ ను తొలగించి మస్తు ఆనందపడ్డారు. ఎర్రబెల్లి వద్ద గన్ మెన్ లను తగ్గించటం జరిగింది. దీంతో ఆయా గన్ మెన్ లు నిరసన చేపట్టారు. కావాలనే టీఆర్ఎస్ తనపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఎర్రబెల్లి ఆరోపించారు. తనకేమైనా జరిగితే టీఆర్ఎస్(కేసిఆర్) బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
దీనికి కారణం ఉంది.. ఆదివారం మీడియా ముందు ఎర్రబెల్లి దయకరరావు ..తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఘాటైన విమర్శలు చేసినందుకే.. ఎర్రబెల్లికి ఎస్కార్ట్ తగ్గించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏమైన కేసిఆర్ కు కోపం వస్తే.. ఫలితం కొంచెం ఘాటు గా ఉంటుందని సీఎం కేసిఆర్ మరోసారి నిరూపించారు. ఎర్రబెల్లిని ఏడిపించిన వారు ఎవ్వరు రాజకీయ చరిత్రలో బతికినట్లు లేదని .. ఎర్రబెల్లి అభిమానులు అంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more