ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనతో పాటు తీసుకున్న మరో నిర్ణయం ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఇపిఎస్)- 95 కింద పెన్షన్ కి అర్ఙులకు కనీస పెన్షన్ ని నెలకి రూ.1000 కి పెంచటం.
ఈ నిర్ణయం వలన మొత్తం 44 లక్షల మంది పెన్షనర్లలో 28 లక్షలమంది ఉద్యోగులు లబ్ధిపొందుతారు. అందులో ఐదు లక్షల మంది వితంతువులు కూడా ఉన్నారు.
2014-15ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే ఈ నియమం వలన కేంద్ర ప్రభుత్వానికి అదనంగా 1217 కోట్ల రూపాయలను కేటాయించవలసివస్తుంది.
ఏప్రిల్ 1, 2014 నుండి ప్రారంభమయ్యే పెన్షన్ లోని ఈ మార్పు వలన కలుగబోయే నిధుల కేటాయింపులు, వినియోగాలలోని మార్పులను పరిశీలించిన ఆర్ధిక శాఖ దీనికి ముందుగానే దీనికి ఆమోదం తెలియజేసింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more