సీమాంద్ర కాంగ్రెస్ నాయకుల మార్పులేని డిమాండ్ వినిపించారు. రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచాలన్న తమ డిమాండ్ లో ఎటువంటి మార్పులేదని, ఎటువంటి ప్యాకేజీలకు తాము అంగీకరించేది లేదని రాష్ట్ర మంత్రి ఎస్. శైలజానాథ్ మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పిలిచిన సమావేశానికి వెళ్లడంలో తప్పేముందని ప్రశ్నించారు.
రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన రోజు తన రాజకీయ జీవితంలో అత్యంత దురద్రుష్టకరమైన రోజుగా మంత్రి శైలజానాద్ చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టిగా కోరుతున్నది సీమాంద్రకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులన్నది గుర్తుంచుకోవాలన్నారు. ప్యాకేజీలు ఏవీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న తమ డిమాండ్ కి ప్రత్నామ్నాయం కాదని శైలజానాథ్ స్పష్టం చేశారు.
కొంతమంది కాంగ్రెస్ కేంద్ర మంత్రులు మాత్రం సీమాంద్ర ప్రత్యేక ప్యాకేజీ కావాలని ఢిల్లీ పెద్దల ముందు చేతులు చాచుకొని కూర్చున్నారు. రాష్ట్ర మంత్రులు మాత్రం రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. సీమాంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకులే రెండు రకాలుగా మాట్లాడుతుంటే.. రాష్ట్రం సమైక్యంగా ఎలా ఉంటుందని సీమాంద్ర ప్రజలు అడుగుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more