Nizams diamond sold at 200 crores in auction at new york

nizams pink diamond, pink diamond sold in auction, pink diamond 200 crores, mughals, prince of baroda, princes sita devi

nizams diamond sold at 200 crores in auction at new york

200 కోట్లు పలికిన హైద్రాబాద్ నిజాం డైమండ్

Posted: 04/17/2013 02:13 PM IST
Nizams diamond sold at 200 crores in auction at new york

ఒకప్పుడు హైద్రాబాద్ నిజాం ఆధీనంలోని 34.65 క్యారెట్ల పెద్ద సైజ్ పింక్ డైమండ్ 200 కోట్లకు అమ్ముడుపోయింది. 

న్యూయార్క్ లో జరిగిన వేలంలో 200 కోట్లకు పాడి గెలుచుకుని తన పేరు బయటకు రాకుండా రహస్యంగా ఉంచిన వ్యక్తి వేలంపాటను ఫోన్ లోనే నిర్వహించారు.  ఇది అంతకు ముందు కూడా పేరు బయటకు చెప్పని వ్యక్తుల దగ్గరే ఉండి 1960 నుంచి బయటకే రాలేదు.  ఈ డైమండ్ హైద్రాబాద్ గోల్కొండ నిజామ్, బరోడా మహారాణి సీతాదేవి ల దగ్గర ఉండేదని కూడా చెప్పారు. 

వేలాని ముందుగా, ఈ డైమండ్ గోల్కొండ గనిలో లభించిన అరుదైన నాలుగ వజ్రాలలో ఒక వజ్రంగా క్రిస్టీ జ్యుయలరీ డిపార్ట్ మెంట్ ముఖ్య అధికారి రాహల్ కడాకియా తెలియజేసారు.  ఈ డైమండ్ హైద్రాబాద్ గోల్కొండ నిజామ్, బరోడా మహారాణి సీతాదేవి ల సంపదలలో ఉండేదని కూడా రాహుల్ చెప్పారు.  క్రీస్తు పూర్వం 800 నుంచే గోల్కొండ వజ్రాల గని ప్రాముఖ్యతను వహించిందని ఆయన తెలియజేసారు.

ఈ డైమండ్ ని కొన్న సంస్థ ఆ వేడుకలో పాల్గొన్న 14 సంవత్సరాల బరోడా మహారాజు పేరు మీద ఈ డైమండ్ కి ప్రిన్సీ అని పేరు పెట్టారు. 

 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles