గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొత్త నిర్ణయం తీసుకుంది. దీపావళి పండగ రోజున వెల్లడించే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాక సహాయ మంత్రి పనబాక లక్ష్మీ తెలిపారు. వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించిన 6 సబ్బిడీ సిలిండర్లతోపాటు ఈ ఏడాది అదనంగా మరో మూడు సిలిండర్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు పనబాక వెల్లడించారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆమె మీడియాతో మాట్లాడారు. దీపావళి రోజున ఈ విషయంపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయన్నారు. అదనంగా ఇచ్చే మూడు సిలిండర్లను ఈ ఏడాదికి మాత్రమే పరిమితం చేస్తామని చెప్పారు. వినియోగదారుల ఫిర్యాదుల షరిష్కారానికి బాపట్లలో గ్యాస్ అదాలతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more