అక్రమాస్తుల కేసుకు సంబంధించి అరెస్టు అయి చంచల్ గూడ జైల్లో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఆయన ఆస్తులు, మనీ లాండరింగుకు సంబంధించి డిసెంబర్ 27వ తేదీన ఈడీ కోర్టులో హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈడీ దూకుడుకు జగన్ బేజారు అవుతున్నాడు. దీనికి సంబంధించి నిన్న కోర్టుకు హాజరైన ఆయన సంస్థల ఆడిటర్ విజయసాయి రెడ్డికి నోటీసు అందజేసింది. మనీ ల్యాండరింగ్ చట్టం కింద డిసెంబర్ 5న హాజరు కావాలని ఎమ్మార్ ప్రాఫర్టీస్, ఎంజీఎస్కు కూడా నోటీసులు జారీ చేసింది. త్వరలో ఈయన ఆస్తుల పై రెండో విడత జప్తును కూడా ప్రారంభించేందుకు ఈడీ రెడీ అవుతుంది. ఈడీ దూకుడు పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more
Mar 05 | యావత్ ప్రపంచాన్ని కాకవికళం చేసిన కరోనా మహమ్మారి 2019 చివర్లో చైనాలో ఉనికి చాటుకుని.. అక్కడ్నించి ఖండాంతరాలకు ప్రయాణించి ప్రపంచ దేశాలన్నింటినీ అతలాకుతలం చేసింది. ప్రస్తుతం వ్యాక్సిన్ రావడం అందరికీ ఊరట అని చెప్పాలి.... Read more
Mar 05 | అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇప్పటికే పలు పార్టీలో ప్రచారంలో దూసుకెళ్తున్న తరుణంలో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ చిక్కుల్లో పడ్డారు. ఆయననే కాదు ఆయన ప్రభుత్వానికి చెందిన ముగ్గురు క్యాబినెట్ మంత్రులు కూడా పీకల్లోతు... Read more