షిరిడి సాయిబాబా ఆలయంలో భక్తులు కోనుగోలు చేసే లడ్డు (ప్రసాదం)ల్లో నాణ్యత లోపిందనే ఆరోపణలకు ఆలయ అధికారులు స్పందించారు. లడ్డుల్లో ఉపయోగించే నెయ్యిని పరీక్షనిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. ఇక్కడి లడ్డుల్లో నాణ్యత లోపించిందంటూ గత కొంత కాలంగా భక్తులు ఆరోపిస్తున్నారని, ఈ నేపథ్యంలో వీటిలో ఉపయోగించే నెయ్యి నాణ్యతను పరీశీలించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించిందని ట్రస్టు సభ్యుడు , అహ్మదాబాదు కలెక్టరు సంజీవ్ కుమార్ విలేకరులతో అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ ఇక్కడ ఏడు టన్నుల లడ్డులు తయారు చేస్తారు. వీటి అమ్మకం ద్వారా ఆలయానికి ఏటా రూ. 30 కోట్ల ఆదాయం సమకూరుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more