Cell phone death in karimnagar

cell phone death in karimnagar

cell phone death in karimnagar

31.gif

Posted: 07/26/2012 05:13 PM IST
Cell phone death in karimnagar

      cell ఓ బాధాకర సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ పోయిందనే బాధతో పది రోజుల క్రితం పురుగుమందు తాగిన ఓ విద్యార్థి మరణించాడు. కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన బైరి మహేందర్(15) సారంగాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల దుబాయి నుంచి వచ్చిన తండ్రి గంగమల్లు అతడికి సెల్‌ఫోన్ ఇచ్చాడు. దాన్ని వినియోగిస్తున్న క్రమంలో మహేందర్ నుంచి పది రోజుల క్రితం ఎవరో దొంగిలించారు. దీంతో మనస్తాపం చెందిన అతడు అదే రోజు క్రిమిసంహారక మందు తాగాడు. కరీంనగర్‌కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nd tivari dna reports
Gali bail issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles