ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులు మరో సారి తన ప్రతాపాన్ని చూపారు. మొన్నటికి టూరిస్టులని, ఎమ్మెల్యేని, కలెక్టర్ ని కిడ్నాప్ చేసి టెన్షన్ కి గురిచేసి వదిలిపెట్టిన మావోలు ఈ సారి ఏకంగా మంత్రినే కిడ్నాప్ చేశారు. బిజెపికి చెందిన రాష్ట్ర మంత్రి మంచుకిలింగా సాహిత్తో పాటు మరో వ్యక్తిని మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు చెబుతున్నారు. సుకుమా జిల్లా పోలంపల్లిలో ఈ కిడ్నాప్ జరిగినట్లు సమాచారం. పోలంపల్లి పర్యటనకు వెళ్లి వస్తుండగా ఈ సంఘటన చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రావాల్సింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more