విద్యాహక్కు చట్టం తమకు వర్తించదంటూ రాజస్తాన్ ప్రైవేట్ పాఠశాలల సంఘం వేసిన కేసులో సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన తీర్పును వెల్లడించింది. విద్యా హక్కు రాజ్యాంగేతర హక్కేనని, ప్రైవేటు పాఠశాలలకు కూడా ఈ విద్యా హక్కు చట్టం వర్తిస్తుందని తెలిపింది.
ప్రధాన న్యాయమూర్తి కపాడియా, జస్టిస్ స్వతంత్ర కుమార్, జస్టిస్ రాధాకృష్ణన్తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది.
ప్రైవేట్ విద్యాసంస్థలన్ని తప్పనిసరిగా విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ చట్ట ప్రకారం 25 శాతం పేద విద్యార్థులకు కేటాయించని తీర్పునిచ్చింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు పొందని విద్యాసంస్థలైనా ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందేని సుప్రీంకోర్టు తెలిపింది. అన్ ఎయిడెడ్ మైనార్టీ విద్యాసంస్థలకు ఈ చట్టం అమలు నుంచి అత్యున్నత న్యాయస్థానం మినహాయింపునిచ్చింది. ఈ చట్టం నేటి నుంచే అమల్లోకి వస్తుందని చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more