ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకే ఎన్నికల ఫలితాల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ 160 స్థానాల్లో ముందుంది. ఆ పార్టీ తర్వాత రెండవ స్థానంలో ఉన్న ప్రస్తుత అధికార పార్టీ మాయావతి బహుజన సమాజ పార్టీ ఆ సంఖ్యలో సగం సంఖ్యలోనే ముందుంది. తరువాత భాజపా, తరువాత కాంగ్రెస్ పార్టీలు 3, 4 స్థానాల్లో దోబోచులాడుతున్నాయి.
కేంద్రంలో పాలకపక్షంగానూ, ప్రధాన ప్రతిపక్షంగానూ ఉన్న కాంగ్రెస్, భాజపాలు, 403 అసెంబ్లీ స్థానాలు గల అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో ఈ రెండు పార్టీలూ వెనకి సీట్లలోకి పోవటం విశేషం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more