అడిలైడ్ లో జరిగిన ముక్కోణపు క్రికెట్ ఒన్డే సిరీస్ లో భారత్ గెలుపొందింది. 50 ఓవర్లకు పరిమితమైన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చెయ్యగా, భారత్ బ్యాటింగ్ వంతు వచ్చేటప్పటికి 49.4 ఓవర్లకే ఈ పరుగులను దాటి విజయం చేజిక్కించుకుంది.
ఆస్ట్రేలియా జట్టులో ఔట్ అయిన వాళ్ళల్లో వార్నర్ 18, పాంటింగ్ 6, క్లార్క్ 38, ఫారెస్ట్ 66, హుస్సే 72, క్రిస్టియన్ 39, వాడే 16, మెక్ కే 3 పరుగులు తీసారు. హారిస్ 2 పరుగులతో నాటౌట్. ఎక్స్ ట్రాస్-9
ఇక భారత్ జట్టులో గంభీర్ 92, సెహ్వాగ్ 20, కోహ్లీ 18, రోహిత్ శర్మ 33, రైనా 38, జడేజా 12 పరుగులు తీసి ఔటవగా, ధోనీ 44, అశ్విన్ 1 పరుగులతో నాటౌట్ గా మిగిలిపోయారు. ఎక్స్ ట్రాస్-12
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more