పుట్టపర్తి సాయిబాబా సమాధి తర్వాత పుట్టపర్తిలో ఈ నెల 18 నుంచి 23 వరకూ మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారని ట్రస్ట్ సభ్యులు అంచనా వేస్తున్నారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య, బెంగళూరు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ ముఖ్య అతిథులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ వివరాలు ఇవి-
18.11.2011 వేణుగోపాల స్వామి రథోత్సవం, 19న సత్యసాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం, 20న అంతర్జాతీయ సత్యసాయి సంస్థల దినోత్సవం, 21న సత్యసాయి విద్యాసంస్థలు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, 22న డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవాలు, చివరి రోజు 23న సత్యసాయిబాబా జయంతోత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగటానికి కావలసిన ఏర్పాట్లను ట్రస్ట్ సభ్యలు అత్యంత శ్రద్ధా భక్తులతో నిర్వహిస్తున్నామని తెలియజేసారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more