స్మార్ ఫోన్ ప్రియులుకు చేతిలోనే ప్రపంచాన్ని అందించి.. అప్పటి వరకు డేటా వినియోగంపై వున్న ఆఫర్లు ఓ ఎత్తు.. తమది మరో ఎత్తు అంటూ టెలికాం రంగంలోని దిగ్గజ సంస్థలకు గట్టిపోటీనిచ్చి. వణుకు పుట్టించిన రిలయన్స్ జియోకు.. మరింత పోటీ ఇచ్చేందుకు...
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఢిల్లీలోని కార్పొరేట్ స్కూల్ లోని చిన్నారి విద్యార్థి మర్డర్ కేసు మరో మలుపు తిరిగింది. రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఏడేళ్ల చిన్నారి ప్రద్యుమన్ ఠాకూర్ హత్య కేసులో నిందితుడు ఆ పాఠశాల ఇంటర్ ఫస్ట్...
ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వంకు ఊరట లభించింది. టీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టుకునేందుకు అనుమతి జారీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే... రిజర్వ్ఫారెస్ట్ ప్రాంతాల్లో మాత్రం పనులు చేయవద్దని హైకోర్టు సూచించింది. గతంలో...
బ్లాక్ డే.. యాంటీ బ్లాక్ డే... పోటాపోటీగా దేశం మొత్తం ఇప్పుడు యూపీఏ, ఎన్టీఏలు ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. గత సంవత్సరం ఇదే రోజున ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దును ప్రకటించిన తరువాత ప్రజలు ఎదుర్కున్న ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థ నాశనం...
దేశ రాజధాని ఇప్పుడు గ్యాస్ ఛాంబర్ లా మారి వాయుకాలుష్యం కొట్టుమిట్టాడుతోంది. స్వచ్ఛమైన గాలి శాతం తగ్గిపోవటంతో, కాలుష్యం లెవల్ పెరిగిపోవటంతో దాదాపు అత్యవసర పరిస్థితిని తలపిస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.గాలిలో నాణ్యత తీవ్ర స్థాయిలో...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సింగం బసవపున్నయ్య(91) ఇక లేరు. స్వాతంత్ర్య సమరయోధుడు అయిన ఆయన మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణా...
హైదరాబాద్ నగరంలో రెండు నెలలపాటు అడ్డుక్కోవటం నిషేధిస్తూ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు, వరల్డ్ టూరిజం సదస్సు, ప్రపంచ తెలుగు మహాసభలు... ఇలా పలు అంతర్జాతీయ సదస్సులు వరుసగా జరగనున్న నేపథ్యంలో ఈ...
విమానయాన సిబ్బందిపై ప్రయాణికులు కొంచెం దురుసుగా ప్రవర్తిస్తే అమల్లోకి వచ్చే నో ఫ్లై జాబితా, శిక్షలు, ఇతరాత్రలు.. అదే విమాన సిబ్బంది ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం అమల్లోకి రావు. అంతా లైట్ గా తీసుకుంటారు. ఒకవేళ జరగకూడనిది ఏదైనా జరిగితే.....