గుజరాత్ బీజేపీ మహిళా నేత రేష్మా పటేల్ అశ్లీల చిత్రాల వ్యవహారంపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. నకిలీ ఖాతాలు తెరిచి మరీ ఆమె మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు, అసభ్య కామెంట్లతో కొందరు వాటిని వైరల్ చేశారు....
ప్రజా సంకల్ప యాత్ర పేరిట ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టే కొన్ని నిమిషాల ముందు ఏపీ సీఎంపై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజా సమస్యలు...
ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఇవాళ హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఎమ్మార్పీఎస్ చేబట్టిన ఆందోళనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎమ్మార్పీఎస్ ఉద్యమనారి, విరవనిత భారతి అసువులు బాసారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తోపులాటలో భారతి...
మద్యం తమ సంసారాలను నాశనం చేస్తుందని ఓపక్క మహిళలు ఆందోళన చెందుతుంటే, మరోవైపు మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత గిరీష్ మహాజన్ వివాదాస్పద వ్యాఖ్యలు మహిళా లోకాన్ని రెచ్చగొట్టేలా చేస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి కార్యక్రమంలో పాల్గోన్న ఆయన ఆయన...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి.. రానున్న ఎన్నికలలో అధికారమే పరమావధిగా భావించి ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇడుపుల పాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద...
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరో ప్రొఫెసర్ చీకటి కోణాలు వెలుగు చూశాయి. ఈ అంశంలో ఫ్రొఫెసర్ కు విద్యార్థి సంఘాల నేతలకు మధ్యవాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఓ దశలో విద్యార్థి సంఘాల నేతలు ప్రోఫెసర్ పై బౌతికదాడులకు...
కాంగ్రెస్ నాయకుడు, టాలీవుడ్ మోగాస్టార్ చిరంజీవి నివాసంలో చోరి జరిగిందన్న వార్త చిత్రపురి, ఫిల్మ్ నగర్ ప్రాంతాల్లో తీవ్ర సంచలనంగా మారింది. చిరంజీవి ఇంట్లో దాదాపుగా రెండు లక్షల రూపాయల నగదు చోరి అయినట్లు చిరంజీవి మేనేజర్ పోలీసులకు పిర్యాదు చేయడంతో...
ప్రపంచ నల్లకుబేరుల జాబితాలో వీరికి స్థానం వుందంటూ గత ఏడాదిన్నర క్రితం పనామా పేపర్ల ద్వారా లీకులను విడుదల చేసిన సంస్థ ఇండియన్ కాన్సోర్టియమ్ అప్ ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్ (ఐసిఐజే) తాజాగా వెలుగులోకి తీసుకువచ్చిన ప్యారడైజ్ పేపర్ల పత్రాలలో భారతీయులు సంఖ్య...