grideview grideview
  • Nov 11, 10:42 AM

    ITEMVIDEOS:కొత్త పేటలో ప్రమాదం.. యువతి దుర్మరణం

    మరో పది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి విగత జీవితగా మారింది. శుక్రవారం రాత్రి కొత్త పేట-హయత్ నగర్ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. మృతురాలిని ఖమ్మంకు చెందిన గీతగా గుర్తించారు. గీత(21) ఆయుర్వేద మెడిసిన్ రెండో సంవత్సరం...

  • Nov 11, 09:58 AM

    అర్జేడీ అధినేత లాలూ యాదవ్ సంచలన ప్రకటన

    గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీయేతర శక్తులన్నీ కూటమిగా ఏర్పడి మహా కూటమి పేరుతో అధికారాన్ని సాధించుకున్నా.. నితీష్ కుమార్ అధ్వర్వంలోని జేడీయు మాత్రం కొంత బిన్న స్వరాన్ని అలపించి.. కేంద్రంలోని అధికార బీజేపితో జతకట్టి కూటమి మిత్రులకు వెన్నుపోటు పోడిచిన నేపథ్యంలో...

  • Nov 11, 09:42 AM

    ఆపరేషన్ శశికళ.. దాదాపు పూర్తి!

    తమిళనాడు వ్యాప్తంగా రెండు రోజులుగా ఐటీ అధికారులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. దివంగత జయలలిత నెచ్చెలి.. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్నుఎగవేత ఆరోపణలతో శశికళ కుటుంబ సభ్యులు,...

  • Nov 11, 09:26 AM

    తలచుకుంటేనే డోకు.. అన్నం తినే ప్లేట్లతో..

    ఓ వైపు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛాభారత్ అన్న నినాదంతో బోజనానికి ముందు చేతులు పరిశుభ్రం చేసుకోవాలని దేశప్రజలకు పిలుపునిస్తుంటే.. విద్యార్థులను స్వచ్ఛాభారత్ బాటలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ.. విద్యార్థులు ఎప్పుడు.. ఎక్కడ ఏ ప్లేటులో బోజనం చేసినా.. తాము...

  • Nov 10, 08:20 PM

    జయంత్ సిన్హా, జైషాలిద్దరిపై విచారణకు అదేశించండీ..

    కేంద్రంలోని నరేంద్రమోడీ స్రభుత్వం అవలంభిస్తున్న అర్థిక విధానాలపై తన అసంతృప్తిని వెల్లగక్కిన మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా.. తాజాగా మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో పాటు జీఎస్టీపై సొంత పార్టీపైనే...

  • Nov 10, 03:11 PM

    రిలయన్స్ జియో మరో సంచలన ఆఫర్.. వారికి మాత్రమే..

    ప్రవేశం నుంచి నిత్యం సంచలనాలకు తెరలేపుతూ వచ్చిన రిలయన్స్ జియో.. ఇక సంచలనమన్నదే తన ఇంటి పేరు అని చెప్పకనే చెబుతుంది. తన పోటీ టెలికాం సంస్థలన్నీ రమారమిగా తన మాదిరిగానే ప్లాన్ ను రూపోందించి.. కస్టమర్లను అకర్షిస్తున్న క్రమంలో రిలయన్స్...

  • Nov 10, 02:00 PM

    మాజీ టెస్టు క్రికెటర్ గుండెపోటుతో మృతి

    భారత మాజీ క్రికెటర్ ఏజీ మిల్కా సింగ్ అలియాస్ గొవింద్ సింగ్ మిల్కాసింగ్ (75) ఇవాళ కన్నుమూశారు. ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని మిల్కాసింగ్ కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు...

  • Nov 10, 01:05 PM

    గుజరాత్ లో మళ్లీ కమలానికే ఓటేసిన సర్వే

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ పర్యాయం కూడా కమల వికసమే కలుగుతుందని తాజాగా వెల్లడైన ఓ సర్వే జోస్యం చెప్పింది. ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీపీ-సీ ఎస్ డీఎస్ ఈ పర్యాయం కూడా గుజరాత్ లో బీజేపి పార్టీయే అధికారంలోకి వస్తుందని...