వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది టీడీపీలో చేరి పదవులనుభవిస్తున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఓ వినతి పత్రం అందజేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వైసీపీ ఎమ్మెల్యేలంతా కోడెలను కలిసి కోరారు. దీనిపై...
చెన్నైలోని అన్నాడీఎంకేకు చెందిన మీడియా సంస్థలపై ఆదాయ పన్నుల శాఖ అధికారులు గురువారం ఉదయం సోదాలు చేపట్టారు. ఎక్కత్తుతంగల్లోని జయ టీవీ చానల్ కార్యాలయంలోకి గురువారం తెల్లవారుజామున 6 గంటలకు చేరుకున్న పదిమంది ఐటీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఆదాయపన్ను ఎగవేతకు...
హైదరాబాద్ నగరవాసులు కల సాకారమవుతున్న వేళ.. ఈ నెలాఖరులో దేశ ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న హైదరాబాద్ మెట్రో రైలులో ఇవాళ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ప్రయాణించారు. ప్రధాని వస్తున్న...
పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాబ్ లోని భటిండా జిల్లా బుచోమండి-రాంపుర ఫూల్ రోడ్డులో ఇవాళ తెల్లవారు జామున ఓ ప్రమాద ఘటన వద్ద నిల్చుని చూస్తున్న జనంలోకి ఓ లిక్విడ్ సిమెంట్ లారీ వేగంగా వచ్చి ఢీకొనింది....
దేశంలో పెద్దనోట్ల రద్దు ప్రకటించి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. దేశ అర్థిక సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది గత ప్రభుత్వాలేవీ చేయలేని అత్యంత సాహసోపేత నిర్ణయమని.. కొద్ది రోజులు ప్రజలు అవస్థలు పడినా.. అ తరువాత క్రమంగా...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏకంగా సవాల్ విసిరారు. తొలిసారగా ఆయన ప్యారడైజ్ పేపర్లపై స్పందిస్తూ.. చంద్రబాబుకు తాను 15 రోజుల సమయం ఇస్తున్నానని, తనకు విదేశాల్లో ఒక్క పైసా ఉందని చూపించినా...
భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ గా సేవలందించిన ప్రపంచ అర్థిక రంగ నిపుణులు రఘురాం రాజన్ త్వరలో భారత పెద్ద మనుషుల సభకు ఎన్నికల కానున్నారా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది. ప్రపంచ దేశాలన్ని రిసెషన్ ను ఎదుర్కోని కాకవికలం...
చలికాలం ప్రారంభమైందంటేనే అక్కడి ప్రజల వెన్నులో వణుడు పుటుతుంది. అదీ వేకువ జాము నుంచి మొదలుకుని తెల్లవారు వరకు.. ఇక పరిస్థితలు మరింత దారుణంగా వుంటే ఉదయం పూటలు కూడా వాహనా చోదకులకు భయమే. అక్కడి పోగ మంచును చీల్చుకుని.. మరోలా...