భారీ భూకంపం ఇరాన్-ఇరాక్ సరిహద్దులను అతలాకుతలం చేసింది. 140 మృతి చెందినట్లు.. వేల మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ.. పరిస్థితి తీవ్రత ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు చూపుతోంది. భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం భూమి...
కృష్ణా నది పవిత్ర సంగమం వద్ద ఆదివారం సాయంత్రం ఫెర్రీ ఘాట్ వద్ద బోటు బోల్తా పడిన ఘటనలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మరో ఏడుగురు గల్లంతైనట్టు అధికారులు గుర్తించారు. నేడు మరో రెండు మృతదేహాలు లభ్యం...
ప్రముఖ దర్శకుడు షాద్ కుమార్ ఇక లేరు. ఆయన తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలీవుడh భోజ్ పురిలో ఈయన దర్శకత్వం వహించిన పలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. 49 ఏళ్ల వయస్సు గల దర్శకుడు షాద్ కుమార్ అసలు...
ఎన్ని చర్యలు తీసుకున్నా పెట్రలో బంకు యాజమానులు వాహనదారులను చూ మంతర్ కాళీ.. అన్నట్లుగా దెబ్బకు మోసం చేస్తారు. మనం మీటరేనే చూస్తుంటాం.. కానీ అందులో వున్న చిప్ లు మనం చూస్తున్నది నిజం కాదని, మనకు పోస్తున్న పెట్రోల్ కూడా...
హైదరాబాద్ మహానగర శివార్లలోని మైలార్ దేవ్ పల్లిలోని ఓ ఫాంహౌస్ లో కాల్పులు ఘటన కలకలం రేపింది. అర్థరాత్రి జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మిత్రుల మధ్య అభిప్రాయబేధాలతోనే కాల్పుల కలకలం రేగిందని సమాచారం. ఈ ఘటనలో...
రోజుకో గుడ్డు తినండి.. మీ దేహాన్ని అనారోగ్యం దరి చేయనీయకుండా చేసుకోండని జాతీయ గుడ్డు కార్పోరేషన్ ఇచ్చే ప్రకటనలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతోమంది వెజ్ టేరియన్లు. ఎగ్గేరిటన్లుగా మారుపోతున్నారు. దీంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో గతంలో ఎన్నడూ లేనంతగా కోడి...
విధి వంచించింది. కాబోయే పెళ్లికూతురును హైదరాబాద్ మహానగర రోడ్డుపై వెనుకగా వచ్చిన మృత్యుశకటం కబళించింది. మరికోన్ని రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో తీరని విషాదం నింపింది. ఎన్నో వ్యయప్రయాసలు పడి కూతరు పెళ్లి ఏర్పాటు చేస్తున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని...
ప్రైవేటు ఎయిర్ లైన్స్ సిబ్బంది నిర్వాకం పట్ల యావత్ దేశం విస్మయం వ్యక్తం చేస్తూన్న అలాంటి ఘటనలు మాత్రం పునారవృతం కాకుండా అగడం లేదు. ఓ మధ్యవయస్కుడైన ప్రయాణికుడితో దారుణంగా వ్యవహరించి, కిందపడేసి పిడిగుద్దులతో తెగబడిన సిబ్బంది వైనం వెలుగుచూసిన క్రమంలో...