grideview grideview
  • Dec 16, 04:33 AM

    పిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్నపాకిస్థాన్ సాహస బాలిక

    అత్యంత పిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తిగా పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ చరిత్ర సృష్టించారు. భారతీయుడు కైలాశ్ సత్యార్థితో పాటు 17 ఏళ్ల మలాలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు మహిళా విద్యకు తన...

  • Dec 12, 04:17 AM

    ఒక కంప్యూటర్ ఇంజనీర్ గా.... ఒక గొప్ప కవయిత్రి గా.... సుధా మూర్తి

    పద్మశ్రీ సుధా మూర్తి దేశ సంఘ సేవకురాలు, మరియు రచయిత్రి. అంతే కాదు దేశ ప్రతిష్టాత్మక సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు అయిన నారాయణ మూర్తి అర్దాంగి కూడా.  కంప్యూటర్ ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించి ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్ మరియు గేట్స్ ఫౌండేషన్...

  • Dec 10, 02:05 PM

    శాంతికి మారు పేరు ఆంగ్ సాన్ సూకీ

    ఆంగ్ సాన్ సూకీ బర్మాదేశ ప్రతిపక్షనాయకురాలు. శాంతి నిర్వచనంగా ఎందఱో మహానుభావుల పేర్లు చెప్పుకుంటాము మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా ఇలా ఎందఱో వాళ్ళలో ఈమె ఒకరు ఆంగ్ సాన్ సూకీ కొన్ని దేశాలు ఆమె ని చూసి గర్వ పడతాయి....

  • Dec 06, 09:39 AM

    తెలుగు సినీ ప్రపంచంలో మహానటిగా పేరుగాంచిన ‘సావిత్రి’

    ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అన్నట్లుగా.. తొలితరం సినీప్రముఖులు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు. అటువంటివారిలో ముందుగా వుండేది ‘మహానటి సావిత్రి’! తెలుగు, తమిళ భాషాచిత్రాల్లో నటించిన ఈమె.. తరాల తరబడి ఇప్పటికీ ఆదరించబడుతోంది. ఈమె కేవలం నటిగానే కాదు.. నేపథ్య గాయనిగా, దర్శకురాలిగా,...

  • Dec 04, 10:50 AM

    చిత్రపరిశ్రమలో అరుదైన కథానాయికగా గుర్తింపుపొందిన జమున

    తెలుగుచలన చిత్రపరిశ్రమలో ఇంటవరకు హీరోయిన్లుగా కొనసాగినవాళ్లు చాలామందే వున్నారు. అయితే అందులో కేవలం కొంతమంది మాత్రమే తమ నటనాప్రతిభతో ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ప్రత్యేకముద్రను వేసుకన్నారు. అటువంటి తారల్లో జమున ఒకరు. నిజానికి ఈమె మాతృభాష తెలుగు కాకపోయినా.. తెలుగునేలలో పెరిగి, చిత్రపరిశ్రమలో...

  • Dec 03, 10:38 AM

    సామాజిక సేవారంగంలో గణనీయమైన కృషిచేసిన జెట్టిబాయి

    తరతరాలనుంచి బానిసత్వంలో మగ్గుతూవచ్చిన వెనుకబడిన ప్రజలను విముక్తి కలిగించడం కోసం ఎందరో మహానుభావులు, మహిళాప్రతిభావంతులు ముందుకు వచ్చారు. సమాజంలో పేద-ధనిక, కుల-మతం, లింగ-భేదాలు వుండకూడదన్న నినాదంతో ఉద్యమాలు నిర్వహించి సామాన్య ప్రజల్లో చైతన్యం కల్పించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, సమస్యలను అరికట్టడంలో...

  • Dec 02, 09:34 AM

    సంగీత విధ్వాంసురాలిగా ఘనత సాధించిన నటి

    నేటి జనరేషన్’లో పురుషులతోబాటు సమానంగా మహిళలు కూడా అన్నిరంగాల్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే! కానీ దశాబ్దాల క్రితం అలా వుండేదికాదు. ఏ రంగంలోనైనా రాణించాలన్నా సమాజం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అటువంటి సమయంలో కూడా కొందరు మహిళామణులు ఆత్మస్థైర్యంతో...

  • Nov 29, 08:07 AM

    స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్న మహాత్మగాంధీ భార్య కస్తూరిబాయి

    బ్రిటీష్ పాలకులనుంచి భారతదేశానికి స్వాతంత్ర్య సౌభాగ్యం కల్పించిన మహాత్మాగాంధీ భార్య కస్తూరిబాయి కూడా ఆ సమరంలో తనదైన సేవలను అందించింది. గాంధీ నడిచిన బాటలోనే నడుస్తూ.. మహిళల్లో స్వాతంత్ర్యంపై చైతన్యం పెంచడంలో ఈమె సేవలు అమోఘం. ఎన్నో వ్యతిరేక తిరుగుబాట్లలో పాల్గొన్...