Four young people displaced in rk beach

rk beach in visakhapatnam, four young people, four young people displaced in rk beach, rama krishna mision beach, vizag, gajuwaka people, coast guards

Four young people displaced in rk beach

ఆర్కే బీచ్ లో నలుగురు యువకులు

Posted: 06/12/2013 04:34 PM IST
Four young people displaced in rk beach

వాయగుండం ప్రభావంతో రాష్ట్రంలోవాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. హైదారాబాద్, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం చెప్పటం జరిగింది. అయితే బంగాళఘతంలో పుట్టిన అల్పపీడన ద్రోణీ వలన వాతవరణంలో మార్పులు చోటు చేస్తున్నాయి. అయితే ఈ చల్లని వాతావరణాన్ని ఆశ్వాదించేందుకు యువత ఉత్సాహం చూపుతుంది. అయితే ఉత్సాహామే వారి ప్రాణాలకు ముప్పు తెస్తుంది. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఈ రోజు నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ నలుగురు యువకలు గాజువాక ప్రాంతానికి చెందిన వారుగా కోస్ట్ గార్డు సిబ్బంది గుర్తించారు. అయితే నలుగురిలో ఇద్దరిని కోస్ట్ గార్డు సిబ్బంది రక్షించారు. ఒకరు మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. మరో యువకుడు కోసం సిబ్బంది గాలిస్తున్నారు. ఒకే సారి నలుగురు యువకుల సముద్రంలో ఎలా గల్లంతయ్యారు అనే విషయం ఎవరు చెప్పటం లేదు. అక్కడున్న విద్యార్థులు మాత్రం పోలీసులకు కొంత సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతున్నాయాని స్థానికులు చెబుతున్నారు. గల్లంతయిన వారి కోసం వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more