శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ముగిసీ ముగియగానే శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం కుమార సంగక్కర తన రిటైర్మంట్ ను ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ఇంతకు ముందే ఆయన వ్యక్త పర్చారు. భారత్ తో తొలి టెస్టు ముగియగానే అంతర్జాతీయ టెస్టు క్రికెట్కు ఆయన వీడ్కోలు పలకనున్నాడు. సుమారు పదిహేనేళ్ల క్రితం 2000లో శ్రీలంకలోని గాలె వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన సంగక్కర.. తాను ఏ వేదికగా జట్టులోకి వచ్చి చేరాడో.. అదే వేదిక వద్ద తన క్రికెట్ కెరీర్కు సంగక్కర ముగింపు పలకనున్నాడు.
వికెట్ కీపర్, బ్యాట్స్ మన్, కెప్టెన్ ఇలా ఏ పని చేపట్టినా చిత్తశుద్ధిని నిరూపించుకున్న సంగక్కర 132 టెస్టు మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 38 సెంచరీలు, 52 అర్థ సెంచరీలతో మొత్తం 12,305 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 179 క్యాచ్లు పట్టిన సంగక్కర, 20 స్టంపింగ్లు చేశాడు. దిగ్గజ క్రికెటర్గా మన్ననలందుకున్న సంగక్కరకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు లంక క్రికెట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. అయితే భారత్ తో జరిగిన చిట్టచివరి టెస్టు మ్యాచ్ లో సంగక్కర తన అభిమానులను, లంక క్రికెట్ ప్రియులను నిరాశపర్చాడు. భారత్ తో జరిగిన తొలి ఇన్నింగ్స్ లో కేవలం ఐదు పరుగులు చేసిన సంగక్కర రెండో ఇన్నింగ్స్ లో 40 పరుగులతో కాస్త పరువాలేదనించాడు. అయితే అయన అభిమానులు మాత్రం సంగక్కర్ శతకాన్ని బాదుతాడని గంపెడాశతో ఎదురుచూసినా.. అది సాధ్యపడకపోవడంతో నిరాశ చెందారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more