భారత క్రికెటర్, టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడిపోయాడు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆయేషా నిర్ధారించింది. వీరిద్దరికి 2012లో వివాహం కాగా... జొరావర్ అనే 7 ఏళ్ల కొడుకు ఉన్నాడు....
క్రికెట్ లో అప్పటికీ.. ఇప్పటికీ ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ఇది బ్యాట్స్ మెన్ గేమ్ లా తలపిస్తుందన్న అరోపణలూ వున్నాయి. అయితే దానిని సిరిదిద్దాల్సిన బాధ్యతను తీసుకున్న ఐసీసీ ఈ జంటిల్ మెన్ గేమ్ లో మరో అంకురార్పణకు శ్రీకారం...
టీమిండియా పేసర్ గా రాణిస్తున్న హైదరాబాదీ స్పీడ్ స్టర్ మహ్మద్ సిరాజ్ కు ఫాలోయింగ్ పెరిగిపోతోంది. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదని తెలిసి మహిళా అభిమానులు కూడా పెరిగిపోతున్నారు. ఈ విషయం సరిజ్ కు తెలుసో తెలియదో కానీ.. ఆయన ఇంగ్లాండ్...
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రపంచ మేటి ఆల్ రౌండర్లలో ఒకడైన క్రిస్ కెయిన్స్ పై దైవం పగబట్టాడా.? అన్నట్లు మారుతోంది ఆయన పరిస్థితి. తన కోసం ఏమీ మిగుల్చుకోకుండా.. సంపాదించిన డబ్బంతా క్రికెట్ కోసమే వెచ్చించిన ఈ మేటి ఆటగాడికి ఆ...
కరోనా వ్యాప్తి కారణంగా భారత్ లో నిలిచిపోయిన ఐపీఎల్ 14 సీజన్ త్వరలోనే పునఃప్రారంభం కాబోతోంది. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టోర్నీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ చానల్...
భారత క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ ఓ ఇంటివాడయ్యాడు. జ్యుయెలరీ డిజైనర్, మార్కెటింగ్ స్పెషలిస్టు, తన చిన్ననాటి స్నేహితురాలు అయిన నటషాను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ నూతన దంపతులకు ట్విటర్ వేదికగా...
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) యావత్ క్రికెట్ అభిమానులను తనవైపు ఆకర్షించుకునే ప్రకటన చేసింది. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారితో భారత్ అతిత్యమివ్వాల్సిన ఈ టోర్నీ ఆరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించాల్సిన అవశ్యకత ఏర్పడింది. కాసింత లేటైనా.. లేటెస్టుగానే నిర్వహిస్తామని భారత్...
ఇంగ్లండ్ లో టెస్టు సిరీస్ లో భారత్ అధిపత్యాన్ని ప్రదర్శించింది. అందునా, క్రికెట్ మక్కాగా పేరుగాంచిన విశ్వవిఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్ అద్భుత విజయం సాధించింది. ఆతిథ్య జట్టుపై భారత్ బౌలర్లు నిప్పుగొలాల్లాంటి బంతులు విసిరి బెంబేలెత్తించారు. భారత బౌలర్ల ధాటికి...