క్రీడా ప్రేమికులు తమ అభిమాన జట్టు ఆటను వీక్షిస్తూ స్టేడియంలోనే ప్రపోజ్ చేయడం వారికి క్రీడతో పాటు తమ ప్రేయసిపై కూడా వున్న ప్రేమను తెలియజేస్తోంది. అందుకనేమో.. ఈ మధ్య ఇలాంటి సన్నివేశాలు బాగానే క్రీడల్లో కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్ కోసం మెగా వేలంకు సమయం దగ్గరపడడంతో ఆయా జట్లు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సిద్దం చేస్తున్నాయి. ఈ లిస్ట్ను జట్లు నవంబర్ 30 లోపు ఐపీఎల్ నిర్వాహకులకు అందజేయాలి. ఈ క్రమంలో...
టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరంగేట్ర టెస్టు మ్యాచ్ లో సెంచరీ బాద రికార్డును సోంతం చేసుకోగా.. దీంతో పాటు పలు రికార్డులు సృష్టించాడు. టెస్టు మ్యాచులో అడుగుపెడుతున్న ఆయనకు తన టెస్టు క్యాప్ ను ప్రముఖ లెజండరీ క్రికెటర్ సునీల్...
చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఏ స్థాయిలో, ఎక్కడ తలపడినా ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకిస్తుంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. ఎవరు గెలిచినా సరిహద్దుల్లోని జవాన్లు సంబరాలు జరుపుకుంటారు. అందుకే ఈ రెండు...
టీ20 ప్రపంచకప్-2021లో సమఉజ్జీ కాకపోయినా పాకిస్థాన్ తో ప్రారంబ మ్యాచ్లోనే ఓటమిని చవిచూసిన భారత్.. అత్యంత కీలకమైన రెండవ మ్యాచ్ న్యూజీల్యాండ్ తో జరిగినా.. చావు తప్పి కన్నులొట్టబోయిందన్న చందంగా ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత పసికూనలపై...
టీమిండియాతో జరిగే మూడు మ్యాచ్ ల టీ20 క్రికెట్ సిరీస్ ప్రారంభమయ్యేందుకు ఒక్కరోజు ముందు న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ సేనతో ఈ నెల 17 నుంచి తలపడనున్న టీ20 సిరీస్ నుంచి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం...
టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వద్ద ఉన్న రెండు అతిఖరీదైన చేతి గడియారాలను ముంబై కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఆ రెండు చేతివాచీల ఖరీదు సుమారు రూ.5 కోట్లని వార్తలు వస్తున్నాయి. దుబాయ్ నుంచి తిరిగివస్తున్న హార్దిక్ ను ఆదివారం...
టి20 ప్రపంచకప్ లో ఓటములను మూటగట్టుకుంటున్న టీమిండియాపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ఆటగాళ్లపై విరుచుకుపడ్డాడు. తొలుత పాకిస్థాన్.. ఆ తరువాత న్యూజిలాండ్ తో మ్యాచులలో టీమిండియ దారుణ ప్రదర్శనపై సెహ్వాగ్ తనదైన శైలిలో చురకలు అంటించాడు....