శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కరన్ అద్భుత రనౌట్తో మెరిశాడు. ఫుట్ బాల్ టెక్నిక్ ను ఉపయోగిస్తూ లంక బ్యాట్స్ మన్ దనుష్క గుణతిలకను వెనక్కి పంపడం వైరల్ గా మారింది. టాస్ గెలిచిన శ్రీలంక ఇన్నింగ్స్ను...
ప్రపంచ టెస్టు చాంఫియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి గల కారణాలను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విశ్లేషించాడు. ప్రపంచపు తొలి టెస్ట్ ఛాంపియన్ గా అవతరించిన న్యూజిలాండ్ కు శుభాకాంక్షలు తెలుపుతూనే.. కోహ్లీసేన ఓటమికి గల కారణాన్ని తెలియజేశాడు. రిజర్వ్...
న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో భారత్ పై కివీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో తన అద్భుత ప్రదర్శనను ఇచ్చిన టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. రెండో ఇన్నింగ్స్ లో...
అత్యంత ప్రతిష్టాత్మకంగా బిసిసిఐ నిర్వహిస్తున్న కాసుల పండగగా పేర్కోనే ఐపీఎల్-2021 వాయిదా పడిన విషయం తెలిసిందే. భారత్ లో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ నేపథ్యంలో పలువురు భారతీయ క్రికెటర్లకు కరోనా సోకడం కారణంగా ఆటను అర్థాంతరంగా వాయిదా వేసింది...
సూర్యకుమార్ యాదవ్ కల ఎట్టకేలకు సాకరమైంది. టీమిండియా తరఫున ఆడాలన్న అతడి నిరీక్షణకు తెరపడి, ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ ముంబై బ్యాట్స్ మెన్ క్రీజులోకి వచ్చీ...
దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్ల సిరీస్కు హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల పేర్లను శనివారం వెల్లడించింది. కాగా ఉత్తర్ప్రదేశ్...
ఇంగ్లండ్తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్బౌలర్ అహ్మదాబాద్ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత క్రికెట్ నియంత్రణ మండలిని కోరడంతో బోర్టు...
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా ఆ తరువాత స్థానంలో అస్ట్రేలియా 6800...