కరోనా వ్యాప్తి కారణంగా భారత్ లో నిలిచిపోయిన ఐపీఎల్ 14 సీజన్ త్వరలోనే పునఃప్రారంభం కాబోతోంది. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టోర్నీ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ చానల్...
భారత క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ ఓ ఇంటివాడయ్యాడు. జ్యుయెలరీ డిజైనర్, మార్కెటింగ్ స్పెషలిస్టు, తన చిన్ననాటి స్నేహితురాలు అయిన నటషాను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ నూతన దంపతులకు ట్విటర్ వేదికగా...
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) యావత్ క్రికెట్ అభిమానులను తనవైపు ఆకర్షించుకునే ప్రకటన చేసింది. ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారితో భారత్ అతిత్యమివ్వాల్సిన ఈ టోర్నీ ఆరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించాల్సిన అవశ్యకత ఏర్పడింది. కాసింత లేటైనా.. లేటెస్టుగానే నిర్వహిస్తామని భారత్...
ఇంగ్లండ్ లో టెస్టు సిరీస్ లో భారత్ అధిపత్యాన్ని ప్రదర్శించింది. అందునా, క్రికెట్ మక్కాగా పేరుగాంచిన విశ్వవిఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్ అద్భుత విజయం సాధించింది. ఆతిథ్య జట్టుపై భారత్ బౌలర్లు నిప్పుగొలాల్లాంటి బంతులు విసిరి బెంబేలెత్తించారు. భారత బౌలర్ల ధాటికి...
భారత్ లో క్రికెట్ ఓ మతం. అది సీనియర్ లెవల్ అయినా, జూనియర్ క్రికెట్ అయినా విజయం సాధిస్తే ఓ రేంజిలో సంబరాలు చేస్తుంటారు. 2012లో భారత జట్టు అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలవగానే, ఆ జట్టుకు స్వదేశంలో అపూర్వ...
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, స్టార్ ఆల్ రౌండర్ క్రిస్ కెయిర్న్స్ ఆరోగ్యం నిలకడగా వుంది. గత వారం ఆయన గుండెపోటుకు గురయ్యారు. తాజాగా అది మరింత విషమించింది. గుండె నుంచి శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో చీలిక వచ్చింది. దీంతో...
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్తుండటంతో మరోసారి ఆ దేశం మెల్లగా తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘన్ సైన్యం, తాలిబన్ల మధ్య యుద్ధం అభంశుభం తెలియని సాధారణ ప్రజలను...
టీమిండియా కొత్త చీఫ్ కోచ్ గా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ వస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రీలంకతో జూనియర్ జట్టును తీసుకెళ్లి కూడా వారిపై వన్డేలలో విజయం సాధించిన ద్రావిడ్.. టీ20లో క్రికెటర్లకు కరోనా సోకడం కారణంగా టైటిల్ చేజార్చుకున్న...