Abhayam scheme on congress government

cm kiran kumar reddy, congress party, congress government, abhayam scheme, 60 years old womens, pensions

abhayam scheme on congress government

abhayam-scheme.gif

Posted: 03/08/2013 05:24 PM IST
Abhayam scheme on congress government

abhayam scheme on congress government

స్వయం సహాయక సంఘాల్లో 60 సంవత్సరాలు దాటిన సభ్యులకు ప్రతి నెలా పింఛన్ ఇచ్చి ఆదుకుంటామని 'అభయం' ఇచ్చిన రాష్ట్ర సర్కార్ ఆచరణలో విఫలమైంది. డ్వాక్రా సంఘాల్లోని సభ్యులకు పింఛన్లు ఇవ్వాలని 2009లో ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎన్నికల కోడ్ ఉండటంతో కొన్నాళ్లు పాటు ఈ పథకాన్ని వాయిదా వేశారు. అనంతరం ఈ పథకం అమలులోకి వచ్చినప్పటికీ నుంచి జిల్లాలో 1.19 లక్షల మంది మహిళలను అభయహస్తం పరిధిలోకి తెచ్చారు. ఇందులో ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న వారు 10,380 మంది ఉన్నారు. కొత్తగా ఈ సంవత్సరంలో మరో 255 మంది 60 సంవత్సరాలు దాటిన స్వయం సహాయక సంఘాల సభ్యులకు మంజూరు చేశారు. వీరికి త్వరలోనే పింఛన్లు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  K viswanath press meet
Trs mla harish rao comment on cm kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more