grideview grideview
  • May 27, 02:34 PM

    ఒక ప్రశ్న అడగకుండానే మూడు

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి , అక్రమాస్తుల కేసులో అరెస్టై నేటికి ఏడాది నిండింది. విచారణ ఖైదీగా జైల్లోనే ఒక సంవత్సరం కాలం గడటం పై ఆయన భార్య భారతి మండిపడుతున్నారు. ప్రజల పక్షాన నిలబడినందుకే తమ...

  • May 27, 02:27 PM

    ఎట్లా తీసుకెళ్తారో చూస్తాం

    తెలంగాణ జేఏసీ ఎప్పుడు తెలంగాణ ఉద్యమ బాటను పక్కన పెట్టి.. బయ్యారం గనుల పై కొత్త ఉద్యమం చెయ్యటానికి సిద్దమైంది. బయ్యారం నుంచి ఇనుప ఖనిజం నిల్వలు విశాఖ ఉక్కు కర్మాగారానికి తరలించి తీరుతామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారని, అదే సమయంలో...

  • May 21, 11:16 AM

    స్పాట్ ఫిక్సింగ్ కంపు పై టాలీవుడ్ నిర్మాతలు ఫైర్

    టాలీవుడ్ నిర్మాత మండలి ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహరంపై మండిపడుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల హస్తం ఉందనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కంపులో రమేష్ వ్యాస్ అనే ఓ టాలీవుడ్ నిర్మాత...

  • May 18, 11:32 AM

    ఫిక్సింగ్ మూలాలు హైదరాబాద్ లో..?

    స్పాట్ ఫిక్సింగ్ మూలాలు హైదరాబాద్ లో ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు ఓ బృందం శనివారం సాయంత్రం హైదరాబాద్ కు రానుంది. స్పాట్ ఫిక్సింగ్ పాల్పడ్డ 'శ్రీశాంత్' తో పాటు ఇద్దరు క్రీడాకారులను,...

  • May 17, 01:24 PM

    సీఎం అభ్యర్థి అయితే తప్పేంటీ?

    గోశాలల పరిరక్షణకు ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. గోశాలల సంరక్షణ తమ బాధ్యత కాదని, మానవతా ధృక్పథంతోనే వాటిని పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వసతులున్న స్వచ్ఛంద సంస్థ ముందుకు...

  • May 17, 01:18 PM

    జగన్ కో న్యాయం

    వైఎస్ జగన్ ఆస్తుల కేసులో ఛార్జ్‌ షీట్లలో నిందితులుగా పేర్కొన్న మంత్రులందరినీ తొలగించాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్ చేశారు. ఛార్జిషీట్ వేయకుండా జగన్ ను ఏడాది పాటు జైలులో ఉంచారని, ఛార్జ్ షీట్ వేసిన మంత్రులనెందుకు ఉపేక్షిస్తున్నారని ఆయన ప్రశ్నించారు....

  • May 17, 01:12 PM

    పరువు నష్టం దావా వేస్తా

    తనపై టిఆర్ఎస్ నుంచి సస్పెండైన రఘునందనరావు చేసిన ఆరోపణను సిద్దిపేట సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు.రఘునందనరావు తనపై చేసిన ఆరోపణలకు సంబందించి ఆధారాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.లేకుటే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హరీష్ హెచ్చరించారు. అయితే...

  • May 16, 12:45 PM

    కొండా సురేఖ నిరాహార దీక్ష

    మౌనంతో ఉన్న దంపతులకు సస్పెండ్ షాక్ తగిలింది. వెంటనే పార్టీ అధ్యక్షుడు తో భేటి అయ్యారు. మౌనం వీడి మీడియా మాటలు కలిపారు కొండా దంపతలు. వీరి పై వచ్చిన విమర్శలను మళ్లీ తిప్పికొట్టేందుకు కొండా దంపతులు కొత్త రాజకీయానికి తెరలేపారు....