తెలుగులో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి ప్రస్తుతం కనిపించుటలేదు. అంటే ఎవరితోనైనా లేచిపోయిందా ? లేక ఎటన్నా వెళ్ళిపోయిందా ?... కంగారు పడకండి కనిపించడం లేదంటే దానర్థం తెలుగు సినిమాల్లో కనిపించడం లేదని. తెలుగులో ‘ఎవరే అతగాడు’ చిత్రంతో పరిచయమైనా, జగపతిబాబు నటించిన ‘పెళ్లైన కొత్తలో’ చిత్రం ఈ కేరళ భామకు గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఎన్టీఆర్, బాలకృష్ణ, రవితేజ, గోపీచంద్, నాగార్జున, సూర్య తదితర హీరోలతో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ‘క్షేత్రం’ చిత్రం దగ్గరి నుంచి తెలుగు ప్రేక్షకులకు మొహం చాటేసింది.
ఈ సినిమా తర్వాత కన్నడ చిత్రాల్లో యమబిజీగా మారిపోయింది ఈ సుందరి. అక్కడ వరుస చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంటోంది. తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో కన్నడ చిత్రపరిక్షిశమకు మకాం మార్చిన ప్రియమణి తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. మళ్లీ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ప్రియమణికి ఏ దర్శకుడు అవకాశం కల్పిస్తాడో చూడాలి మరి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more