‘ఏమయింది ఈవేళ ’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయిన సంపత్ నందికి ఆ చిత్రం అనుకున్నంత పేరు సంపాదించకపోయినా, తన తరువాత సినిమాని రామ్ చరణ్ తో తీసి, స్టార్ హీరోలను సైతం హ్యాండిల్ చేయగలని ‘రచ్చ ’ సినిమాతో నిరూపించుకున్న ఈయన తన తరువాత చిత్రం మరో స్టార్ హీరోతో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు.... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సంపత్ నంది దర్శకత్వంలో పవన్ సినిమా కమీట్ అయ్యాడనే వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన విషయాల పై ఆ సినిమాకి సంబంధించిన వారు చెప్పిన ప్రకారం.. రాజకీయాల్లో అవినీతి నేపథ్యంలో జరిగే ఈ కథాంశం విని పవన్ వెంటనే ఓకే చెప్పారని, ఈ సినిమాకి ‘చోటా మేస్త్రీ ’ అనే టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో ఉందని చెప్పారు. తమ్ముడు, బద్రి, జానీ సినిమాలకు సంగీతాన్నిచ్చిన రమణ గోగుల ఈ సినిమాకు స్వరాలందిస్తారు. ఈ సినిమాకు పవన్ సన్నిహితుడు శరత్ మారర్ నిర్మాతగా వ్యవహరిస్తాడు. మరి పవన్ కళ్యాన్ ‘ఛోటా మేస్త్రీగా ’ ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more