ఎస్యూవీ కార్లలో ఇప్పుడు బలే క్రేజ్ ను సోంతం చేసుకుని మార్కెట్ లో లీడర్ గా ఎదిగుందుకు రయ్యంటూ పరుగెడుతున్న వాహనం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ నుంచి విడుదలైన ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్యూవీ) మోడల్ ఎక్స్యూవీ500. నాలుగేళ్లలోనే ఈ వాహనాలు లక్షన్నర అమ్ముడయ్యాయి. 2011 సెప్టెంబర్లో ఎక్స్యూవీ500ను భారతీయ విఫణిలోకి ప్రవేశపెట్టామని అప్పటి నుంచి, ఇప్పటివరకూ లక్షన్నర యూనిట్లను విక్రయించామనికంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్(ఆటోమోటివ్) ప్రవీణ్ షా చెప్పారు.
అయితే ఈ అమ్మకాలలో ఎగుమతులు కూడా వున్నాయని అన్నారు. ఈ ఎస్యూవీని పూర్తిగా చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ(ఎంఆర్వీ)లోనే అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఈ వాహనం పట్ల రోజురోజుకూ ప్రజల్లో ఆదరణ అంతకంతకూ పెరుగుతోందంటూన్నారు. దీంతో మరిన్ని కొత్త ఫీచర్లతో న్యూ ఏజ్ ఎక్స్యూవీ500ను ఈ ఏడాది మేలో అందుబాటులోకి తెచ్చామని, ఈ కొత్త వేరియంట్కు కూడా మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more