grideview grideview
  • Apr 06, 01:54 PM

    ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన క్రూయిజ్ నౌక

    ప్రపంచంలో ఇప్పటివరకు ఎన్నో నౌకలు రూపుదిద్దుకున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణీకులకు మరిన్ని విలాసవంతమైన సౌకర్యాలు అందించేందుకు రకరకాల నౌకలను ఇంకా నిర్మిస్తూనే వున్నారు. ఇలా ఇప్పటివరకు తయారైన్న నౌకలన్నింటిలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన నౌకగా ‘సెవెన్ సీస్ ఎక్స్ ప్లోరర్’...

  • Apr 04, 11:57 AM

    తాడ్ బంద్ హానుమాన్ మందిర్ వరకు శోభాయాత్ర..

    హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం జరుపుకునే పండుగల్లో ‘హనుమాన్ జయంతి’ ముఖ్యమైంది. ఈ పండుగ సందర్భంగా భక్తులు ఎంతో శ్రద్ధగా హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హారతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక హైదరాబాద్ నగరంలో అయితే ఎంతోమంది భక్తులు...

  • Apr 03, 02:02 PM

    ప్రపంచంలోనే అతి చిన్న పక్షిగా రికార్డులకెక్కిన పక్షి

    దేవుడు సృష్టించిన ఈ విశ్వంలో ఎన్నోరకాల వింతలు విశేషాలు దాగి వున్నాయి. మానవుడికి అంతుచిక్కని కోటానుకోట్ల విచిత్రమైన జాతులు ఈ భూమి మీద ఆవిష్కృతమై వున్నాయి. అలాంటి వాటిల్లో హమ్మింగ్ పక్షి కూడా ఒకటిగా పేర్కొనవచ్చు. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అతి...

  • Apr 01, 10:38 AM

    ఉదయ్ పూర్ లోని తాజ్ లేక్ ప్యాలేస్ విశేషాలు

    రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో లేక్ పిచోలా ప్రాంతంలో వుండే తాజ్ లేక్ ప్యాలేస్ ఎంతో విలాసవంతమైన హోటల్. 83 గదులు, పాలరాతి గోడలతో కూడిన అధునాతన సూట్లు గల ఈ ప్యాలెస్ ని ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన 4ఎకరాల...

  • Mar 27, 03:55 PM

    భక్తుడి కోవెలలో కొలువైన రాముడు

    తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో వుండే పవిత్రమైన గౌతమీనదీ తీరాన సీతా-లక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్రుడు స్వయంభువుగా కొలువైన ప్రాంతమే భద్రాద్రి క్షేత్రం. ఎంతో ప్రాచీనమైన ఈ క్షేత్రంలో ఓ ప్రత్యేకత వుంది. అదేమిటంటే.. శ్రీరాముడు పశ్చిమానానికి అభిముఖంగా వుంటూ, దక్షిణాన ప్రవహిస్తున్న...

  • Mar 25, 02:37 PM

    హిందూ, క్రైస్తవ మతాలకంటే పూర్వం ఆవిర్భవించిన ‘జొరాస్ట్రియన్’!

    ప్రాచీన పర్షియా (నేటి ఇరాన్)లో జొరాస్తర్ లేదా జరాతుష్ట్ర స్థాపించిన మతము పేరే ‘జొరాస్ట్రియన్’. వీరు భగవంతుణ్ణి ‘అహూరా మజ్దా’ అని పిలుస్తారు. వీరి పవిత్ర గ్రంధం ‘జెండ్ అవెస్తా’. వీరి దేవాలయాన్ని 'అగ్ని దేవాలయం' లేదా 'ఫైర్ టెంపుల్' లేదా...

  • Mar 16, 12:17 PM

    ‘నిత్య కల్యాణ పెరుమాళ్’ దేవాలయానికి ఆ పేరెలా వచ్చింది?

    నిత్య కల్యాణ పెరుమాళ్ దేవాలయం (తిరువిడందై).. భారతదేశంలో వున్న 108 వైష్ణవ క్షేత్రాలలో 62వ వరాహ క్షేత్రం ఇది! ఇది చెన్నపట్నంలోని తిరువాన్మియూరుకి దక్షిణంగా 19 కి. మి. దూరంలో, చెన్నపట్నం నుండి పుదుచ్చేరి వెళ్ళు తూర్పు తీర మార్గంపై కోవళం...

  • Mar 11, 01:21 PM

    శివునిని అభిషేకించడం వల్ల కలిగే ఫలితాలేమిటో తెలుసా..?

    శివునిని ప్రతిఒక్కరు భక్తిశ్రద్ధులతో ప్రతిఒక్కరు ఎంతో ఆరాధంగా పూజిస్తారు. తమ కుటుంబం జీవితాంతం సుఖసంతోషాలతో వుండేలా దీవించమంటూ ఆయన్ను కోరుకుంటాం! కేవలం పూజించడం వరకు మాత్రమే కాదు.. ఆయనను రకరకాల పదార్థాలు, ద్రవపదార్థాల ద్వారా అభిషేకిస్తారు. పూర్వకాలం నుంచి హిందూ సంప్రదాయంలో...