grideview grideview
  • Sep 11, 12:40 PM

    మహాశివుడు వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం

    మహేశ్వర్.. మహాశివుడు వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ఆయన వెలిసిన ప్రాంతం కాబట్టే దీనికి ‘మహేశ్వర్’ అనే పేరు వచ్చింది. ఎంతో పురాతనమైన ఈ ప్రదేశం.. ప్రాచీనకాలం నుంచి ప్రజలకు తీర్థయాత్రా ప్రదేశంగా వుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది...

  • Sep 10, 12:38 PM

    శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన ప్రదేశం

    ద్వాపరయుగంలో.. గోవర్ధనగిరి ప్రాంతంలో వర్షాలు భీభత్సంగా కురుస్తుండగా ఆ ప్రాంతాన్ని రక్షించేందుకు శ్రీకృష్ణుడు కొండను ఎత్తి వరుసగా ఏడురోజులపాటు పట్టుకున్నట్లుగా పురాణగాధలు వినే వుంటాం. ఆ ప్రాంతం గురించే ఇక్కడ చర్చించుకోబోతున్నాం. మథురకు సమీపంలో ఉన్న గోవర్ధనగిరి హిందువులకు ఒక ప్రసిద్ధ...

  • Sep 08, 12:16 PM

    ‘భారతీయ నయాగారా జలపాతం’.. పర్యాటకులకు సౌందర్య విహారం

    దేశంలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాల్లో ‘హొగెనక్కల్ జలపాతం’ ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లాలో ఉన్నది. ఈ జలపాతం కావేరీ నది మీద ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. ఆకాశం నుంచి దూకుతున్నట్లుగా కనిపించే ఈ జలపాతాన్ని ‘భారతీయ నయాగరా...

  • Sep 04, 02:52 PM

    శతాధిక ఆలయాలకు రక్షణగా.. ‘ఇండియన్ గ్రేట్ వాల్’!

    దేశంలో నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడాల్లో కుంభాల్ ఘర్ కోట ఎంతో విశిష్టమైనది. రాజస్థాన్ రాష్ట్రం, రాజసమండ్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచిన కుంభాల్ ఘర్ లో ఈ కోట వుంది. ఆరావళి ప్రాంతంలో 36 కిలోమీటర్ల వరకు విస్తరించి వున్న...

  • Sep 02, 02:00 PM

    ‘ది ల్యాండ్ ఆఫ్ ఫేరీ టేల్స్’గా పిలువబడే కిన్నౌర్

    దేశంలో దాగివున్న ప్రకృతి సౌందర్య ప్రదేశాల్లో కిన్నౌర్ హిల్ స్టేషన్ ఒకటి. చూడముచ్చటగా, ఎంతో అందంగా కనువిందు చేసే ఈ ప్రదేశం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన పట్టుకుచ్చులాంటి ఆకుపచ్చని లోయలు, పంటకు వచ్చిన పండ్ల...

  • Aug 25, 01:11 PM

    దట్టమైన అడవి మధ్యలో అందమైన తలకోన జలపాతం

    దేశంలో వున్న అందమైన ప్రదేశాల్లో తలకోన జలపాతం ఎంతో అపురూపమైంది. చుట్టూ ఎత్తైన కొండలు.. దట్టమైన అరణ్యప్రాంతం.. మధ్యలో వుండే ఈ జలపాతం ప్రకృతి ప్రతిరూపంగా కనువిందు చేస్తుంది. ఇంతటి రమణీయ ప్రదేశం ఎక్కడుందని ఆలోచిస్తున్నారా..? మరెక్కడో కాదు.. చిత్తూరు జిల్లాలో...

  • Aug 22, 11:05 AM

    త్రికోటేశ్వరస్వామి ఆలయం విశేషాలు

    ‘త్రికోటేశ్వరస్వామి దేవాలయం’.. గుంటూరుజిల్లా నరసరావుపేట కోటప్పకొండలో వుండే ఈ దేవాలయంలో స్వామి యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకుంటాడు. ఈ ఆలయం ఎల్లప్పుడూ నిర్జనంగా వుంటుంది కానీ.. మహాశివరాత్రి సమయంలో మాత్రం భక్తజనంతో నిండిపోతుంది.స్థలపురాణంపూర్వం.. యెల్లమండ గ్రామానికి చెందిన సాలంకయ్య అనే శివభక్తుడు...

  • Aug 21, 01:31 PM

    పాండవులు నివసించిన రహస్య గృహ

    పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు అడవుల్లో కొన్ని రహస్య ప్రాంతాల్లో బస చేశారు. అలా వారు బస చేసిన ప్రాంతాల్లో ‘పాండవుల మెట్ట’ ఒకటి. రాజమండ్రి నగరానికి సుమారు 40 కి.మీ. దూరంలో వున్న రహస్య గృహ.. ఓ ఎత్తైన కొండ మీద...