grideview grideview
  • Dec 03, 08:04 AM

    చైనాలోని షాంఘై సొగసు చూడతరమా...!

    అందాల లోకంలో విహరించాలని ఎవరి మాత్రం ఉండదు. చాలా మందికి కుదరక.. చాలా మందికి వివరాలు తెలియక అందాలను ఆస్వాదించలేకపోతున్నారు. అయితే మన పక్కనే ఉన్న చైనా గురించి అందరికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. పారిశ్రామిక అభివృద్ది, జనాభా ఒక్కటే...

  • Nov 28, 06:08 AM

    సింగపూర్ సింగారాలు చూడాలంటే రెండు కళ్లు చాలేనా.. !!

    మలేషియాకు దక్షిణాన 704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన దక్షిణాసియాలోని అతి చిన్న దేశం సింగపూర్. దీని అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్". ఇది ఒక చిన్న ద్వీపం, నగరం కూడాను. పారిశుద్ధ్యంలో చక్కటి పేరు సంపాందించిన సింగపూర్ అభివృద్ధికి...

  • Nov 18, 01:14 PM

    భస్మాసురుడు నుంచి పరమేశ్వరుడిని తప్పించిన శిఖరం

    దేశంలోని కొన్ని ప్రత్యేక ప్రదేశాలు చారిత్రాత్మక చరిత్రను కలిగి వుంటాయి. అలాంటి ప్రదేశాల్లో యానాలోని భైరవేశ్వర శిఖరం ఒకటి. ఉత్తర కర్నాటక రాష్ట్రంలోని పడమటి కనుమలలో విస్తరించి వున్న సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో రాతి నిర్మాణాల నడుమ నెలకొన్ని వున్న ‘యానా’...

  • Nov 03, 11:52 AM

    విశ్రాంతి తీసుకోవడానికై ప్రసిద్ధి చెందిన విహారయాత్ర స్థలం

    విహారయాత్ర.. పర్యాటకుల్ని పరవశింపచేసే ఒక అద్భుతమైన ప్రయాణం. దేశంలో కొలువైవున్న విహారయాత్ర స్థలాలను విచ్చేసేందుకు సంవత్సరం పొడవున ఎంతోమంది పర్యాటకులు విహరిస్తూనే వుంటారు. అయితే.. వీటిలో కొన్ని స్థలాలు ప్రత్యేకతల్ని కలిగివుంటాయి. కొన్ని భూతల స్వర్గ ప్రదేశాలుగా పేరుగాంచితే.. మరికొన్ని అద్భుతాలకు...

  • Oct 16, 12:36 PM

    మానవ నిర్మితమైన చారిత్రాత్మక దొరబావి వంతెన

    దేశంలో కొలువైన చారిత్రాత్మక నిర్మాణాల్లో దొరబావి వంతెన ఒకటి. సరుకు రావాణా కోసం ఆంగ్లేయులు ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మించారు. నల్లమల అడవుల్లో నిర్మించబడిన ఈ రైల్వే వంతెనను ఎలాంటి సాంకేతిక నైపుణ్యం, యంత్ర సామాగ్రి సహకారం లేకుండానే.. కూలీలు కేవలం...

  • Oct 14, 01:00 PM

    భారత్ లో మహిళలకు సురక్షితంలేని ప్రదేశాలు ఇవే!!

    సాంకేతిక రంగంలో ప్రపంచదేశాలతో పోరాడుతూ ముందుకు దూసుకుపోతున్న భారతదేశంలో మహిళలకు మాత్రం ఇప్పటికీ సురక్షితం లేదు. ఒకప్పుడు గాంధీ చెప్పిన మాటలు (ఆడవారు అర్థరాత్రి తిరిగితేనే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం) ఇప్పుడు పూర్తి రివర్స్ లో జరుగుతున్నాయి. ఆడవారు రాత్రివేళ కాదు...

  • Oct 07, 12:57 PM

    సప్తనదుల్లో కొలువుదీరిన సంగమేశ్వరుని ఆలయం

    అది వేలసంవత్సరాల చరిత్ర కలిగి వున్న ఆధ్యాత్మిక స్థలం.. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన పవిత్ర ప్రాంతం.. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఏకంగా ఏడు నదులు (తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి) కలిసే అద్భుతమైన ప్రదేశం.....

  • Sep 18, 12:21 PM

    గుంటూరు నగర చరిత్రలో భాగమైన కొండవీడు కోట

    కోండవీడు కోట.. గుంటూరు నగరానికి చెందిన చరిత్రలో భాగమైన అద్భుతమైన నిర్మాణం. 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల పాలనలో నిర్మించబడిన ఈ కోట ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలానికి చెందిన కొండవీడు గ్రామంలో ఈ కోట...