grideview grideview
  • Mar 09, 01:09 PM

    శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి పవిత్ర ‘పళని’ క్షేత్రం

    మన దేశంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు, పవిత్ర పుణ్యక్షేత్రాలు కొలువై వున్నాయి. అటువంటి వాటిలో ‘పళని’ క్షేత్రం ఒకటి! శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి క్షేత్రాలలో ప్రఖ్యాతి గాంచిన ఈ పళని క్షేత్రం... ఎంతో పురాతనమైంది. దీనిని క్రీస్తుశకం ఏడవ శతాబ్దంలో కేరళరాజు...

  • Mar 03, 12:12 PM

    మాండవ్య మహర్షి నివసించిన ‘మండ్య’ ప్రాంత విశేషాలు

    మండ్య నగరం కర్ణాటక రాష్ట్రంలోని ఓ ప్రధానపట్టణం. ఇది మైసూరు నుంచి 40 కి.మీ. దూరంలోనూ, బెంగుళూరు నుంచి 100 కి.మీ.దూరంలోనూ వుంటుంది. నిజానికి ఈ నగరానికి మాండవ్య రుషి పేరుమీద మాండవ్యనగరంగా పేరొచ్చిందని విశ్వసిస్తుండగా.. విద్యావంతులు మాత్రం వాటిని ఖండిస్తున్నారు....

  • Feb 28, 12:22 PM

    సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడిన ప్రసిద్ధ ఆలయం

    భారతదేశంలో కొలువై వున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కోదండ రామాలయం ఒకటి! ఇది ఎంతో ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో వుంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే.. ఒకే శిలలో శ్రీరాముని,...

  • Feb 25, 01:19 PM

    యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ విశేషాలు...

    తెలంగాణ రాష్ట్రంలో వెలిసిన పుణ్యక్షేత్రాల్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఒకటి! ఇది నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట మండలానికి సమీపంలో ఎత్తైన గుట్టపై వుంది. ఈ యాదగిరిగుట్ట ఆలయం ఆవిర్భావం వెనుక వాల్మీకి రామాయణంలో వుంది. అలాగే.. ఇంకా ఎన్నోరకాల కథనాలు పురాణాల్లో...

  • Feb 20, 12:34 PM

    650 ఓల్టుల విద్యుత్ శక్తిని విడుదల చేసే ఎలక్ట్రిక్ చేప

    దేవుడు సృష్టించిన ఈ భూమిలో ఎన్నో ఆశ్చర్యకరమైన నిర్మాణాలతోపాటు జీవరాశులు కూడా వున్నాయి. అందులో మానవ జన్మే ఒక అద్భుతమైన జీవరాశి అయితే.. ఇంకా ఎన్నో లక్షల ప్రాణులు ఈ జగత్తులో వెలిశాయి. అందులో ఒకటిగా విద్యుత్ చేపను చెప్పుకోవచ్చు. ఎందుకంటే.....

  • Feb 14, 01:56 PM

    త్రికోటేశ్వరస్వామి వెలిసిన కోటప్పకొండ ఆలయ విశేషాలు..

    త్రికోటేశ్వరస్వామి ఎంతో మహోన్నతంగా వెలిసిన కోటప్పకొండ దేవాలయం గుంటూరు జిల్లా నరసరావుపేటలో వుంది. 1587 అడుగుల ఎత్తైన కోటప్పకొండలో ఈ దేవాలయం 600 అడుగుల ఎత్తులో వుంది. శాసనాల ఆధారం ప్రకారం.. ఈ ఆలయం 1172 ఎ.డి లో నిర్మించబడిందని పురావస్తు...

  • Feb 12, 02:06 PM

    స్వయంబు శైవక్షేత్రం.. శ్రీశైలం పుణ్యధామం చరిత్ర

    భారతదేశంలో వున్న ద్వాదశజ్యోతిర్లింగాలలో పవిత్రమైన క్షేత్రాలలో శ్రీశైలం ఆలయంలో.. భోళాశంకరుడు, భ్రమరాంబా సమేతుడై కొలువై వున్నాడు. అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో భ్రమరాంబికా అమ్మవారిపీఠం కూడా ఒకటి. స్వామివారు స్వయంబుగా వెలిసిన ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు.. ముక్తి కలుగుతుందని భక్తులు...

  • Feb 09, 01:55 PM

    మొదలైన సూర్యాపేట జాతర.. జనంతో కిక్కిరిసిన ప్రాంతం

    తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే జాతరల్లో సూర్యాపేట జాతర ఒకటి! ఈ జాతరను వీక్షించడానికి లక్షలకొద్దీ జనంతో ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తారు. ఎప్పుడో ప్రాచీనకాలంలో ప్రారంభమైన ఈ జాతర... నేటికి ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. సంస్కృతీ-సంప్రదాయాలకు ప్రతీకగా ఇక్కడి ప్రజలు ప్రాచీన...