grideview grideview
  • Feb 19, 04:00 PM

    వేల పుష్పాలను పరిమళింపజేసిన రామానాయుడు

    తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద దిక్కుగా భావించే మూవీ మొఘల్ డి.రామానాయుడు.. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని నేడు ఈ స్థాయికి ఎదిగారు. ఎన్నో అవకతవకలను చవిచూసి, కష్టాలను ఎదుర్కుని, కొత్త నటీనటులను అవకాశం కల్పించిన ఈయన జీవితం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఓ...

  • Feb 14, 11:54 AM

    అనాథల విద్యా ప్రధాత..

    ప్రార్థించే పెదాల కన్నా.. సాయం చేసే చేతులే మిన్న అన్న సూక్తి అనుసరించి.. తన తాయత్తు కాదని తెలసినా.. సాయానికి తోడు లభిస్తున్నందన్న ఆశ, దానికి తోడుగా నిలచిన ఆశయం అతన్ని ముందుకు నడిపించాయి. అనాధలకు ఆర్తుడయ్యాలా నిలబెట్టాయి. అనాధ బాలబాలికలకు...

  • Feb 09, 01:30 PM

    కుష్టురోగుల పాలిట దేవుడిగా మారిన దేవిదాస్..

    సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, దారుణాలను అరికట్టేందుకు ఎందరో మహానుభావులు, మహిళాప్రతిభావంతులు ముందుకు వచ్చారు. వివిధ కులాలకు, తెగలకు, జాతులకు చెందిన వారిపై నిత్యం జరిగే ఆకృత్యాలకు గళం ఎత్తినవారు చాలామంది వున్నారు. అటువంటివారిలో మురళీధర్ దేవదాస్ ఆమ్టే ఒకరు. ఈయన ప్రముఖ...

  • Jan 31, 12:19 PM

    ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రసిద్ధ చెందిన కవి

    కవిత్వాల్లో సరికొత్త మెరుపులు దిద్ది ఆధునికయుగానికి తగ్గట్టు రచనలు రచించిన కవులలో జయశంకర్ ప్రసాద్ ఒకరు. మనసుకు హత్తుకునే (మార్మిక) కవిత్వంగా వర్ణింపబడిన ఆయన శైలి.. హిందీ సాహిత్యంలో ఛాయావద్’కు నాలుగు స్థంభాల్లో ఒకటిగా పరిగణింపబడుతున్నారు. కళ, తత్వశాస్త్రాలు ఆయన రచనల్లో...

  • Jan 22, 02:32 PM

    నాట్యకళా పోషకుడిగా పేరొందిన న్యాయవాది..

    నచ్చిన పని చేయడంలో ఎంతో సంతోషం దొరుకుతుందని ప్రతిఒక్కరూ అంటుంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు వున్నాసరే.. వాటిని ఎదుర్కొంటూ నచ్చిన గమ్యస్థానానికి చేరుకోవడంలో ఎంతో తృప్తి లభిస్తుంది. అయితే.. పరిస్థితులకు అనుగుణంగా చాలామంది తమ కోరికలను చంపుకుని చాలా కష్టంగా బతుకుతుంటారు....

  • Jan 12, 11:36 AM

    స్వామి వివేకానందలో ఆ మార్పు ఎలా వచ్చిందో తెలుసా..?

    స్వామి వివేకానంద.. హిందూతత్వ, భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రముఖ వ్యక్తి.. వేదాంత, యోగ తత్వశాస్త్రాల్లో సమాజంపై అత్యంత ప్రభావం కలిగిన ఒక ఆధ్యాత్మిక నాయకుడు.. ఇలా ఈయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే! కేవలం దేశాన్ని జాగృతం చేయడమే కాకుండా.. అమెరికా,...

  • Jan 10, 10:03 AM

    తెలుగు కవిగా ప్రసిద్ధి చెందిన బహుముఖ ప్రజ్ఞశాలి

    ప్రపంచ చరిత్రలో ఎక్కడాలేని విధంగా భారతదేశంలో ఎందరో తెలుగు మహా కవులు వున్నారు. కొందరు తమ రచయితల ద్వారా దేశగౌరవాన్ని పెంపొందించడంలో ప్రధానపాత్ర పోషిస్తే.. మరికొంతమంది కుల-మత-జాతి-భేదాలకంటే ఏకత్వమే మహోన్నతమైందంటూ సందేశాలు అందజేసిన వారున్నారు. మరికొంతమంది తెలుగుజాతి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఉట్టిపడేలా,...

  • Jan 06, 10:20 AM

    స్వాతంత్ర్యం కోసం జీవితం ధారపోసిన బోస్

    భారత దేశ స్వాతంత్ర సంగ్రామానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఎందరో మహనీయులు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారు. భరతమాత సంకెళ్ళు విడిపించేందుకు జీవితమంతా ఫణంగా పెట్టారు. ఎవరికి తోచిన విధంగా వారు ఉద్యమంగా కదిలారు. అందరి లక్ష్యం.., అంతిమ...