ఐపీఎల్ ఆర్థిక నేరాలకు, నిధుల మళ్లింపు కేసులో అభియోగాలు ఎదుర్కోంటు లండన్ లో తలదాచుకున్న లలిత్ మోడీ వ్యవహరాంలో పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయిన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించిందా..? అంటే అవుననే సందేహాలే తలెత్తతున్నాయి. భారత ప్రభుత్వం లలిత్ మోడీ పాస్ పోర్టును రద్దు చేసిన తరువాత.. ప్రతిపక్ష నాయకురాలి హోదాలో అమె లలిత్ మోడీకి తన మద్దత్తు వుంటుందని పేర్కోంటూ.. ఈ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో భారత ప్రభుత్వానికి తెలియపర్చకూడదని రాసిచ్చిన సిఫార్సు లేఖలు కాంగ్రెస్ బట్టభయలు చేయడంతో.. అమె నుంచి బీజేపి కూడా దూరం జరిగేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇదే వ్యవహారంలో. కేంద్ర మంత్రి సుష్మ సర్వాజ్ కు అండగా నిలిచిన అగ్రనేతలు.. వసుందర రాజేపై మాత్రం వేటు వేసేందుకు రెడీ అవుతన్నారని తెలుస్తుంది.
కు పార్టీలో పరాభవం ఎదురైంది. అమెకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిరాకరించారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె పార్టీ అధిష్టానాన్ని, ప్రధానిని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే అమెను అధిష్టానంతో పాటు ప్రధానమంత్రి మోడీ కూడా దూరంగానే పెట్టారు. అమెకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో వసుంధర నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన వెంటనే తిరిగి రాజస్థాన్కు బయలుదేరి వెళ్లారు.
దీంతో అమెపై బిజేపి అధిష్టానం చర్యలకు ఉపక్రమిస్తుందని, ఈ నేపథ్యంలో అమెకు అపాయింట్ మెంట్ ఇచ్చి.. భేటీ కావడం ఇష్టం లేకపోవడంతో.. నిరాకరించారిని వార్తలు వినబడుతున్నాయి. అయితే ఆ చర్యలు ప్రభుత్వ చర్యలా..? లేక పార్టీ చర్యలా..? ముఖ్యమంత్రి పదవి లో కొనసాగిస్తారా..? లేక వేటు వేస్తారా..? అన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. ఒక వేళ ముఖ్యమంత్రి పదవి నుంచి రాజేను తప్పించిన పక్షంలో అమెపై చట్ట పర్యంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని, అమె లలిత్ మోడీకి సిఫార్సు లేఖను ఎలా ఇచ్చారన్న దానిపై విచారణ జరపాలని కూడా విఫక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more