ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఆది నుండి ఉణ్న కుటిల బుద్ధిని మరోసారి బయట పెట్టుకోనుందా ? అంటే ఢిల్లీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు అవుననే అంటున్నాయి. తన ముందు ఏ పార్టీ వారు ఎదిగిన ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ ఇటీవలే ఒకసామాన్య పార్టీగా ఏర్పడి, అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల్ని చీపురుతో ఊడ్చేసి దేశ రాజకీయాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఆమ్ ఆద్మీ పార్టీ రేపు ఢిల్లీ పీఠాన్ని అధిష్టించబోతున్న విషయం తెలిసిందే.
దీంతో కాంగ్రెస్ కళ్ళు చిటుక్కుమన్నట్లున్నాయి. తన కళ్ళ ముందే ఏర్పడి, తమనే మట్టి కరిపించి గద్దె ఎక్కబోతున్న ఆమ్ఆద్మీ పార్టీకి విదేశాలనుంచి నిధులు వచ్చాయి ? ఎంత వచ్చాయి ? అందులో ఉన్న లోపాలు ఏంటి ? అనే విషయాలను పరిగణలోకి తీసుకొని వాటిని నిధుల సేకరణ అంశానికి ముడిపెట్టి ఆమ్ఆద్మీ పార్టీని సాధ్యమైనంత మేరకు కష్టాల్లోకి నెట్లాలనే ప్రయత్నం తీవ్రస్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం.
ఆప్కు విరాళాల రూపంలో అందిన విదేశీ నిధులపై తాజాగా కేంద్ర హోంశాఖ దర్యాప్తు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి పెద్ద జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ని ఎన్నికల సంఘం ఎన్ని నిధులు వచ్చాయి ? ఎక్కడెక్కడి నుండి వచ్చాయో లెక్కలు చెప్పమంటే తప్పించుకునే వరుసలో ముందుండే కాంగ్రెస్ ఇప్పుడు ‘ఆమ్ ఆద్మీ ’ పార్టీకి స్వచ్చంధంగా ప్రజలు ముందుకు వచ్చి ఇచ్చిన విరాళాల పై కాంగ్రెస్ ఆరా తీయడం ఏం బాగో లేదని అంటున్నారు జనం.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more