టాలీవుడ్ దర్శక ధీరడు రాజమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం బహుబలి. ఈ చిత్రాన్ని ఆయన రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలైప్పటి నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రం తెర పైకి రావాలంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని చెబుతుంది చిత్ర యూనిట్. 2015 లో రాబోయే ఈ చిత్రం యొక్క ఓవర్సీర్ రేట్లను రాజమౌళి భారీగా చెబుతున్నాడని సమాచారం. యూఎస్ బిజినెస్ వర్గాల నుండి వస్తున్న సమాచారం.
ఈ సినిమాను రాజమౌళి పార్ట్ లు విక్రయించబోతున్నాని, మొదటి పార్ట్ కి ఓవర్సీర్ రేటు 10 కోట్లు చెబుతున్నాడని అంటున్నారు. మొదటి పార్టు విడుదల అయిన నెల రోజుల తరువాత విడుదల చేసే రెండో పార్టుకు దీనికి వచ్చిన రెస్పాన్స్ ను ఇంకా డిమాండ్ చేయాలా లేక అదే రేటుకు అమ్మాలా అనే నిర్ణయానికి వస్తాడని ప్రస్తుతానికైతే మొదటి పార్టు ఓవర్సీస్ రేటు మాత్రమే చెబుతున్నాడని అంటున్నారు. గతంలో రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర ’ సినిమాను రెండు భాగాలుగా చేసి నెల గ్యాప్ లో విడుదల చేసిన మాదిరిగానే ఇప్పుడు రాజమౌళి విడుదల చేయనున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా నెల వ్యవధిలోనే వచ్చే ఈ సినిమా రెండు పార్టులకు అంత భారీ రేటు ఇచ్చి ప్రదర్శకారులు తీసుకుంటారా ? అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకటి రెండు రోజుల్లోనే హై క్యాలిటీ సినిమా నెట్లోకి వస్తున్న ఈ రోజుల్లో ఈ సినిమాకు తెలుగు పంపిణీదారులు ఇంత మొత్తం చెల్లించి తీసుకోవడానికి ముందుకు వస్తారా ? ఒకవేళ కొన్న పదికోట్లు నెల రోజుల్లో తిరిగి వస్తాయా ? అనే ప్రశ్నలు వారిని తొలుస్తున్నాయి. ఇప్పటికైతే మొదటి భాగాన్ని కొనడానికి ఉత్సాహాన్ని పంపిణీదారులు ఆ మొత్తం ఇప్పుడు చెల్లిస్తే సినిమా తెర పైకి వచ్చేనాటికి వడ్డీ తడిసి మోపెడు కావడం ఖాయం. ప్రస్తుతం సైలెంటుగా ఉన్న తీరా ఎంత రేటు పెట్టి దక్కించుకుంటారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more