టాలీవుడ్ లో టాప్ నిర్మాత అయిన అల్లు అరవింద్ ఎప్పుడు సైలెంట్ గా తన పని తను చేసుకుంటాడు. ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన పనిలో నిమగ్నమవుతాడేనే పేరు టాలీవుడ్ ఉంది. అయితే గత కొద్ది రోజులుగా అల్లు అరవింద్ ఒక బూతు దర్శకుడికి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇటీవల వరుస హిట్లతో ముందుకు దూసుకుపోతున్న యువ దర్శకుడు మారుతి కి అల్లు అరవింద్ సీరియస్ గా క్లాస్ పికీనట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. అసలు ఈ ఇద్దరి మద్య ఏం జరిగింది? అల్లు అరవింద్ మారుతి పై ఎందుకు ఫైర్ అయ్యాడు అంటే దానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. అల్లు అరవింద్ తన మూడో కొడుకు అల్లు శిరిష్ ను తెలుగు తెరకు గౌరవం గా పరిచయం చేసిన విషయం తెలిసిందే. అ యితే ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. దాంతో అల్లు అరవింద్ మంచి ఫామ్ లో ఉన్న మారుతికి అల్లు శిరిష్ ను కొత్త జంటగా చూపించాలని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే మారుతి అల్లు అరవింద్ కు కొత్త జంట కథ ..ఒకటి చెప్పి, షూటింగ్ మాత్రం మరోలా తీస్తున్నట్లు తెలియటంతో.. అల్లు అరవింద్ లో బిపీ లెవల్ పెరిగిపోయి, మారుతి పై మండిపడినట్లు తెలుస్తోంది. కొత్త జంట సినిమాలో కూడా బూతులు ఉండేలా మారుతి ప్రయోగం చేయటమే ఇందుకు కారణమని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అసలే బూతు దర్శకుడు అనే పేరు మారుతికి ఉన్న విషయం తెలిసిందే. కొత్త జంట కథ ను వెంటనే మార్చాలని అరవింద్ మారుతిని కోరటంతో.. మారుతి అందుకు నిరాకరించినట్లు టాలీవుడ్ సమాచారం. ఈ నేపథ్యంలో మారుతికి అల్లు అరవింద్ క్లాస్ పీకి పంపించినట్లు ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. అల్లు అరవింద్ వార్నింగ్ దెబ్బకు మారుతి తన స్టైల్ ను మార్చుకొని మంచి కథతో వస్తాడో.. లేక కొత్త జంటకు గుడ్ బై చెబుతాడో వేచి చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more