ఒక కార్డు కొంతమంది సెలబిట్రీల జీవిత పాలిట శాపంగా మారింది. కేవలం ఆ కార్డు ప్రచారంలో పాల్గొన్నందుకే ఇప్పుడు కొత్త చిక్కులో చిక్కకున్నారు. మైనారీటీ కార్పొరేషన్ నిధుల కుంభకోణం ఇప్పుడు సెలబిట్రీలు చుట్టు తిరుగుతుంది. కార్డు కుంభకోణంలో మాజీ క్రికెటర్ సౌరబ్ గుంగూలీకి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే దేశం .. ఒకే కార్డు కి అంబాసిడర్ గా ఉన్న సౌరబ్ గంగూలీని విచారించేందుకు సిఐడీ రెఢీ అయినట్లు తెలుస్తోంది. ఈ కార్డు వ్యాపారం చెలాయించిన కీలక నిందితుడు సాయికుమార్ నుంచి గంగూలీ కోటీ రూపాయలు పారితోషికం తీసుకున్నందుకు సీఐడీ విచారణ చేపట్టింది. సాయికుమార్ వలన గంగూలికీ కొత్త చిక్కు వచ్చి పడింది. సీఐడీ వారు సాయికుమార్ చెప్పినట్లు ఆ సొమ్మును రికవరీ చేయాలని సీఐడీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
వన్ నేషన్ కార్డు పేరుతో చేసిన ఖర్చు గురించి సాయి చెప్పిన లెక్కలు నిజమేనా? అందులో రికవరీ చెయడానికి ఎంతమేరకు సాధ్యపడుతుంది అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. అయితే సాయికుమర్ కోటి రూపాయల ఒప్పందం గంగూలీతో కుదిరినట్లు తెలుస్తోంది. అయితే 80 లక్షలు రూపాయాలు చెక్ రూపంలోను 20 లక్షలు నగదు రూపంలో సాయికుమార్ చెల్లించినట్లు తెలుస్తోంది. గంగూలీతో పాటు ..మరి కొంత మంది సెలబిట్రీల పై కూడా సీఐడీ విచారణ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్డు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నమిత. పాట పాడిన ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర, హస్యనటుడు గుండు హన్మంతరావులను కూడా సీఐడీ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more