ప్రపంచం మొత్తనికి సరిపోయే పవర్ రాబోతోంది. రేపు ఉదయం భారీ ఎత్తున పవన్ పవర్ ప్రజల మద్యకు రాబోతుంది. ‘కెమెరా మేన్ గంగతో రాంబాబు’ రిలీజ్ కి సిద్ధమైంది. ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకులు రకరకాల అంచనాలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులు ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని ఎంతో ధీమాతో ఉన్నారు. ఎందుకంటే... వాళ్లకో సెంటిమెంట్ ఉందని చెబుతున్నారు. అదేంటంటే... గతంలో పవన్ కల్యాణ్ ఓ జర్నలిస్టు పాత్రలో ‘బంగారం’లో నటించాడు. ఆ చిత్రం బీ,సీ సెంటర్లలో ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు పవన్ మళ్లీ జర్నలిస్టు అవతారం ఎత్తాడు. కాబట్టి పవన్ కి జర్నలిస్టు పాత్ర కలిసొచ్చిందనీ... పైగా బద్రీ తరువాత పూరీ జగన్నాథ్ - పవన్ ల పవర్ ఫుల్ కాంబినేషన్ మరోసారి వర్కౌట్ అవుతుందని ఆశిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more