పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి నెల రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాలు సాదాసీదాగా కాకుండా వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆనవాయితీ ప్రకారం పార్లమెంటు సజావుగా సాగేందుకు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ సహా ప్రధాన పార్టీల నేతలంతా పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల కారణంగా ఈసారి సమావేశాలు ఆగస్టులో జరుపవలసి వచ్చిందని సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని మీరాకుమార్ కోరారు. మరోవైపు కోక్రాఝర్ ఘర్షణలు, పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం, మరికొన్ని రాష్ట్రాలు కరవు కోరల్లో చిక్కుకోవడం, ఇటీవల సంభవించిన పవర్ గ్రిడ్ వైఫల్యాలు, అమర్ నాథ్ యాత్రికుల దుర్మరణం వంటి పలు అంశాలను పార్లమెంటులో ప్రస్తావిస్తామని ప్రతిపక్ష బీజేపీ నేత సుష్మా స్వరాజ్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more