Solar power for temples minister

Solar power for temples: Minister,Ganasekaran, Assistant Commissioner, Saminathan and other officials attended a review meeting

Solar power for temples: Minister

Solar.gif

Posted: 08/04/2012 12:50 PM IST
Solar power for temples minister

Solar power for temples: Minister

తమిళనాడు రాష్ట్రప్రభుత్వం హిందూదేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఆలయాలలో ఆదాయాన్ని గడించేందుకు డైమండ్‌కార్డు, ప్లాటినం కార్డు పథకాన్ని ప్రవేశపెట్టారు. డైమండ్‌కార్డు పథకంలో చేరే చందాదారులు డిపాజిట్‌గా రూ.7 లక్షలు, ప్లాటినం కార్డు పథకంలో చేరే చందాదారులు రూ.కోటి డిపాజిట్ చేయాలి. వారికి దేవాదాయ శాఖ తరపున 20 ఏళ్లకు రాష్ట్రవ్యాప్తంగా వున్న ఆలయాలలో కార్డు సామర్థ్యానికి తగినట్లుగా ప్రత్యేక దర్శన సౌకర్యం, పూజా విధానాలలో పాల్గొనేందుకు అనుమతి, బస చేసేందుకు ప్రాధాన్యం వంటి రాయితీలు కల్పిస్తారు. మొదటి చందాదారులుగా పళని దండాయుధపాణి ఆలయంలో తిరుప్పూర్‌కు చెందిన రామ్‌రాజ్ కాటన్ వ్యవస్థాపకుని కుటుంబానికి చెందిన సుమతి రూ.7 లక్షలు చెల్లించి డైమండ్ కార్డును పొందారని ఆలయ జాయింట్ డైరెక్టర్ భాస్కరన్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Monsoon session of parliament from tomorrow
Shettar passes first hurdle bigger battles ahead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Lalu prasad says he too wants to be pm

    Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more

  • Obama meets with aung san suu kyi

    Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని  కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more

  • Chandrababu meets balakrishna

    Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more

  • Samaikhyandhra activists plan chalo hyderabad

    Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more

  • Konda surekha fire on kcr

    Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more